YS Jagan : అంతర్వేదిలో స్వామివారి రథాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
YS Jagan : తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనర్శింహస్వామి వారి నూతన రథాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రారంభించారు. గత ఏడాది సెప్టెంబర్ 5న అంతర్వేది రథాన్ని గుర్తు తెలియని దుండగులు...