అమరావతి: శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబంపై వస్తున్న ఆరోపణల బాగోతం టిడిపికి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తయారయింది. ఎన్నికలలో అవమానకరమైన పరాజయాన్ని మూటగట్టుకుని ఒకపక్క బాధపడుతుంటే పార్టీ పరువుప్రతిష్టలు...
అమరావతి: టిడిపి ప్రభుత్వ హయాంలో అవినీతి రాజ్యమేలిందని ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రమాణస్వీకారం అనంతరం వేదిక నుండే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జగన్ తన ప్రభుత్వంలో...