NewsOrbit

Tag : ap news

రాజ‌కీయాలు

రెండవ విడతలో పదవి?

Siva Prasad
అమరావతి: వైసిపి నాయకత్వం నుంచి తనకేమీ పిలుపు రాలేదన్న నగరి శాసనసభ్యురాలు రోజా సాయంత్రానికి మాత్రం మీడియా రిపోర్టు చేసినట్లుగానే వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మంత్రి పదవిని ఆశించి భంగపడిన...
రాజ‌కీయాలు

‘పిలిస్తే వెళతా’

sharma somaraju
అమరావతి: పార్టీ నాయకత్వం నుంచి తనకు ఎటువంటి పిలుపు రాలేదనీ, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకే వచ్చానని నగరి వైసిపి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా స్పష్టం చేశారు. మంత్రిపదవి దక్కలేదనే మనస్థాపంతో ఉన్న రోజాతో మాట్లాడేందుకు...
టాప్ స్టోరీస్

బుజ్జగింపుల పర్వం

sharma somaraju
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గ విస్తరణలో స్థానం లభించకపోవడంతో మనస్థాపానికి గురైన నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలను బుచ్చగించేందుకు వైసిపి నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి...
మీడియా

ఓడలు కాగితం పడవలైన వేళ..!

Siva Prasad
వై.ఎస్‌.ఆర్‌.సి.పి. అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారు – అని ఒక పార్టీ ప్రతినిధి లైవ్‌ కార్యక్రమంలో ఆ షో యాంకర్‌ని అడిగేశారు నవ్వుతూ! అది నిజానికి కడిగేయడమే! ఇది సాక్షి చానల్‌లో జరిగి ఉంటే ఆశ్చర్యం...
టాప్ స్టోరీస్

టిడిపికి ‘కేశినేని’ తలనొప్పి

sharma somaraju
  అమరావతి: విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం ఆపలేదు. ఇప్పటికే మొన్నటి శాసనసభ ఎన్నికలలో ఎదురయిన ఘోర పరాజయంతో తెలుగుదేశం పార్టీ చతికిలపడిఉంది. ఎక్కువ మంది వైసిపి అభ్యర్థులు...
న్యూస్

తొలి క్యాబినెట్ భేటీ

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ తొలి సమావేశం ప్రారంభమయ్యింది. సచివాలయం తొలి బ్లాక్‌లోని మొదటి అంతస్తు సమావేశ మందిరంలో కొద్దిసేపటి క్రితం మంత్రివర్గ సమావేశం ప్రారంభమయ్యింది. తొలి మంత్రివర్గ సమావేశంలోనే పలు...
టాప్ స్టోరీస్

75 వేల కోట్లు ఇవ్వండి!

Siva Prasad
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన చట్ట ప్రకారం రావాల్సిన నిధులు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వినతపత్రం సమర్పించారు. వివిధ అంశాలకు...
టాప్ స్టోరీస్

మోదీ మళ్లీ హామీ ఇచ్చారు!

Siva Prasad
తిరుపతి: దేశ ప్రధానిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేంద్రంలో ప్రజలు...
టాప్ స్టోరీస్

బిజెపి గేమ్ ప్లాన్ మొదలయిందా?

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నిర్ణాయక శక్తిగా ఎదగడం లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పావులు కదపడం మొదలయ్యింది. ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర లేపింది. జనసేన పార్టీ నుంచి పత్తిపాడు...
టాప్ స్టోరీస్

టిటిడికి టిఆర్‌ఎస్ సభ్యులు!?

Siva Prasad
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారపక్షాల మధ్య సుహృద్భావం వెల్లివిరుస్తోంది. మొన్న ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసి ఒకే కారులో రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందుకు వెళ్లారు. నిన్న హైదరాబాద్‌లోని ఎపి భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి...
న్యూస్

సుచరితకు హోంశాఖ!

sharma somaraju
అమరావతి:శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులకు ముఖ్యమంత్రి జగన్‌ శాఖలను కేటాయించారు. ఈ శాఖల కేటాయింపును గవర్నర్‌ ఆమోదించారు. కొత్త మంత్రులలో ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. పిల్లి సుభాస్...
న్యూస్

జనసేనకు ‘రావెల’ రాంరాం

sharma somaraju
గుంటూరు: జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు రాజీనామా చేశారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన రావెల కిషోర్‌బాబును చంద్రబాబు మంత్రివర్గం నుండి తొలగించారు. దీంతో మనస్థాపానికి గురైన...
రాజ‌కీయాలు

జగన్ మంత్రివర్గంలో ‘నాని’ త్రయం

sharma somaraju
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గంలో శనివారం ప్రమాణ స్వీకారం చేసిన 25మందిలో ముగ్గురు నానీలు ఉన్నారు. ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల కాశీకృష్ణ శ్రీనివాస్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య...
న్యూస్

ప్రొటెం స్వీకర్‌గా శంబంగి

sharma somaraju
అమరావతి: ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యుడు శంబంగి చిన అప్పలనాయుడుచే గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. సిఎం కార్యాలయం పక్కనే గల కాన్షరెన్స్ హాలు నందు...
రాజ‌కీయాలు

అధికారులకు దిశానిర్దేశం

sharma somaraju
  అమరావతి: సచివాలయానికి వచ్చిన తొలి రోజే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన లక్ష్యాలు, ఆశయాలను ఉన్నతాధికారులకు  వివరించి తదనుగుణంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. వివిధ శాఖల కార్యదర్శులు,...
న్యూస్

ప్రభుత్వ చీఫ్ విప్‌గా గండికోట

sharma somaraju
అమరావతి: మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారానికి ముందుగానే ప్రభుత్వ విప్‌ల జాబితాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. నేటి మధ్యాహ్నం 11.49గంటలకు మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్నది. మంత్రుల జాబితాలో అవకాశం...
టాప్ స్టోరీస్

‘ఆశ’ వేతనాలపై తొలి సంతకం

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి హోదాలో తొలి సారిగా సచివాలయంలోకి తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశ వర్కర్‌ల వేతనాల పెంపు ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఉదయం 8.39గంటల ముహూర్తానికి సిఎం వైఎస్ జగన్...
టాప్ స్టోరీస్

వీరే అమాత్యులు

sharma somaraju
అమరావతి: సీనియారిటీ, పార్టీ పట్ల విధేయత  ప్రాధాన్యతగా సిఎం జగన్మోహనరెడ్డి మంత్రివర్గ కూర్పు చేశారు. తొలి క్యాబినెట్ లో ఎవరెవరికి చోటు లభించనుందో అధికారికంగా వెల్లడైంది. ప్రాంతీయత, కుల సమీకరణాల నేపధ్యంలో పలువురు సీనియర్...
న్యూస్

10న మంత్రివర్గ సమావేశం

sharma somaraju
అమరావతి: ఈ నెల 10వ తేదీ సోమవారం ఉదయం 10.30గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల...
టాప్ స్టోరీస్

‘మంచి సభను చూస్తారు’

sharma somaraju
అమరావతి: శాసనసభ గౌరవం కాపాడే విధంగా తన విధులను సక్రమంగా నిర్వహిస్తానని నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ రెండవ శాసనసభాపతిగా నియమితులవుతున్న సీనియర్ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. నేడు ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మినేని...
రాజ‌కీయాలు

మంత్రివర్గ విస్తరణ రేపే

sharma somaraju
అమరావతి: వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో శనివారం జరగనున్న మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శనివారం ఉదయం 8.39గంటల ముహూర్తానికి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహనరెడ్డి తొలిసారిగా సచివాలయంలోకి...
రాజ‌కీయాలు

‘జనసేన గళం వినిపించాలి‘

sharma somaraju
అమరావతి: జనసేన పార్టీ నుండి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాపాక వరప్రసాద్ నేడు పార్టీ అధినేత పవన్ కళ్యణ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. విజయవాడ పడమట లంకలోని పవన్...
టాప్ స్టోరీస్

5గురు డిప్యూటీ సిఎంలు..దేశంలో ఇదే ప్రధమం!

Siva Prasad
అమరావతి: వైఎస్ జగన్ తన ప్రభుత్వంలో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నారని చేసిన ప్రకటన రాజకీయవర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఎనిమిదవ తేదీ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఛాన్స్ దొరుకుతుందోనన్న ఊహాగానాలతోటే సరిపోయింది తప్ప ఇలాంటి...
టాప్ స్టోరీస్

మంత్రులు వీరేనా?

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శనివారం చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో ఐదుగురిని డిప్యూటి ముఖ్యమంత్రులుగా, 20మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం  చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన సిఎం...
న్యూస్

‘నూరు శాతం హిందువునే’

sharma somaraju
అమరావతి: టిడిడి చైర్మన్ పదవి స్వీకరించేందుకు వైసిపి సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అంగీకరించినట్లు కనబడుతోంది. ఆయన క్రైస్తవుడు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన నేడు స్పందించారు....
టాప్ స్టోరీస్

ఐదుగురు డిప్యూటీ సిఎంలు!

sharma somaraju
అమరవాతి: వైసిపి ఎల్‌పి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తన మంత్రి వర్గంలో ఐదు కులాలకు చెందిన వారు...
రాజ‌కీయాలు

వైసిపి నేతల్లో ఉత్కంఠ

sharma somaraju
అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. వైసిపి ఎల్‌పి సమావేశం మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానుంది. 151మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. శనివారం...
రాజ‌కీయాలు

‘స్థానిక సమరానికి సిద్ధం కండి’

sharma somaraju
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసైనికులు సిద్ధం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్యక్షతన నేడు పార్టీ కోర్ కమిటీ సమావేశం...
టాప్ స్టోరీస్

మతం భగవంతుడికే ఎరుక!

sharma somaraju
అమరావతి: వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత నియామకం జరగబోతున్న తొలి నామినేటెడ్ పోస్టే వివాదాస్పదం అయ్యే పరిస్థితి నెలకొంది. టిటిడి బోర్డు చైర్మన్‌గా మాజీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డిని నియమించనున్నట్లు వార్తలు...
టాప్ స్టోరీస్

అక్టోబర్ నుండి రైతుభరోసా

sharma somaraju
అమరావతి: ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చర్యలు చేపడుతున్నారు. ముందుగా సామాజిక పించన్‌ పెంచిన వైఎస్ జగన్ రెండు రోజుల క్రితం వైద్య ఆరోగ్య...
రాజ‌కీయాలు

ఆయనకు రాజకీయ భవిష్యత్తు కల్లే

sharma somaraju
తిరుమల: టిడిపి అధినేత చంద్రబాబుపై తెలంగాణకు చెందిన ఆ పార్టీ మాజీ సీనియర్ నేత మాత్కుపల్లి నర్శింహులు మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.  చంద్రబాబుకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని  నర్శింహులు...
టాప్ స్టోరీస్

పీటముడిపడిన ప్రజావేదిక

sharma somaraju
అమరావతి: అమరావతి ప్రజావేదికకు పీటముడి పడింది. వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజావేదిక తనకు కేటాయించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు మొట్టమొదటి లేఖను ముఖ్యమంత్రికి పంపారు....
టాప్ స్టోరీస్

భారీగా ఐపిఎస్ బదిలీలు

sharma somaraju
అమరావతి:  రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నేడు 26 మంది...
న్యూస్

ఎమ్మెల్యే వెలగపూడి అరెస్టు, విడుదల

sharma somaraju
విశాఖ: విశాఖ ఈస్ట్ టిడిపి సీనియర్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును ఎంవిపి పోలీసులు బుధవారం అరెస్టు చేసి స్టేషన్ బెయిల్  తోనే విడుదల చేశారు. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలో ప్రధానమంత్రి మోది,...
టాప్ స్టోరీస్

చంద్రబాబుకు కష్టకాలం మొదలవుతున్నదా?

Siva Prasad
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కష్టకాలం మొదలవుతున్నదా? అధికారపక్షం పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి రోజువారీ ట్వీట్లు చూసినా, బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్...
టాప్ స్టోరీస్

అలక వీడని కేశినేని

sharma somaraju
అమరావతి: విజయవాడ ఎంపి కేశినేన  శ్రీనివాస్ (నాని) అసంతృప్తి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారడంతో దాన్ని పరిష్కరించేందుకు స్వయంగా  టిడిపి అధినేత చంద్రబాబు  రంగంలోకి దిగారు. పార్లమెంటరీ విప్ పదవిని తిరస్కరిస్తూ కేశినేని నాని...
టాప్ స్టోరీస్

చంద్రబాబుకు ప్రజావేదిక కేటాయిస్తారా!?

Siva Prasad
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ మామూలు గాడిలో పడ్డారు. శాసనసభ ఎన్నికలలో పరాభవం లాంటి పరాజయం తర్వాత టిడిపి భవిష్యత్తు గురించి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నాయకత్వాన్ని...
టాప్ స్టోరీస్

వాటిపై విచారణలు జరిపించండి

sharma somaraju
అమరావతి: గత టిడిపి ప్రభుత్వంలో పలు అక్రమాలు జరిగాయనీ వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖలు రాశారు. వివిధ అంశాలపై రాసిన ఏడు...
రాజ‌కీయాలు

‘నేను ఆ రేసులో లేను’

sharma somaraju
అమరావతి: టిటిడి చైర్మన్ పదవి రేసులో తాను లేనని ప్రముఖ సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్‌బాబు స్పష్టం చేశారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో టిటిడి చైర్మన్ పదవి రేసులో మోహన్‌బాబు ఉన్నట్లు ప్రచారం...
రాజ‌కీయాలు

‘ఇంత దోపిడీనా’

sharma somaraju
  అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయంటూ విమర్శలు చేస్తూ వచ్చిన వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి తాజాగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను టార్గెట్ చేశారు. ఆయనపై ట్విట్టర్...
న్యూస్

వైసిపి పార్లమెంటరీ నేత

sharma somaraju
అమరావతి: వైసిపి పార్లమెంటరీ పార్టీ నేతగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభలో వైసిపి పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌ను  నియమించారు. ఈ మేరకు పార్టీ...
టాప్ స్టోరీస్

టిడిపికి కేశినేని షాక్

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ  విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) ఝలక్ ఇచ్చారు. లోక్‌సభలో పార్టీ విప్‌గా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే తాను ఆ పదవి స్వీకరించడానికి సిద్ధంగా...
టాప్ స్టోరీస్

భారీగా ఐఎఎస్‌ల బదిలీ

sharma somaraju
అమరావతి: ప్రభుత్వ పాలనలో తనదైన శైలి ప్రదర్శించే క్రమంలో భాగంగా నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహనరెడ్డి అందుకు అనుగణంగా అడుగులు వేస్తున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు తిరక్కముందే  రాష్ట్ర వ్యాప్తంగా...
న్యూస్

ఏజిగా శ్రీరాం

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్‌ (ఏజి)గా సుబ్రమణ్యం శ్రీరాం నియమితులయ్యారు. శ్రీరామ్‌ను ఏజిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. 2016 మే నుండి ఏజిగా బాధ్యతలు...
రాజ‌కీయాలు

‘అభివృద్ధి పదగామి లీలలు చూడండి’

sharma somaraju
అమరావతి: కియా కార్ల కంపెనీ ఏర్పాటులో జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని వైసిపి రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు....
టాప్ స్టోరీస్

కేరళ విద్యార్థికి నిఫా వైరస్

sharma somaraju
న్యూఢిల్లీ: కేరళలోని ఎర్నాకులంకు చెందిన 23ఏళ్ల విద్యార్థికి నిఫా వైరస్ సోకినట్లు ప్రభుత్వం నేడు దృవీకరించింది. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఈ విద్యార్థి జ్వరంతో బాధపడుతూ కోచిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. లక్షణాలు...
రాజ‌కీయాలు

రాజకీయాలకు గుడ్‌బై

sharma somaraju
  అమరావతి:ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలయిన నేపథ్యంలో అనంతపురం జిల్లా సీనియర్ నేత జెసి దివాకరరెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సోమవారం ఒక న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో...
మీడియా

జగన్ హెచ్చరికపై చర్చ ఉండదా!?

Siva Prasad
మూడు మీడియా సంస్థలు, లేదా ఐదు మీడియా వేదికలను గురించి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి తన ప్రమాణస్వీకార ప్రసంగంలో ప్రస్తావించారు. ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-5 – తమ వార్తాప్రసారాలలో ఆవాకులు,...
రాజ‌కీయాలు

జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార ఖర్చు ఎంతో తెలుసా?

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటులో ఉన్నందున ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించాలనీ, అనవసర వ్యయం తగ్గించాలని ప్రమాణ స్వీకారానికి ముందు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యాన్ని ఆదేశించారు....
రాజ‌కీయాలు

‘తొందరపడ్డారేమో!’

sharma somaraju
అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాదులో కేటాయించిన భవనాలన్నీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు....