న్యూఢిల్లీ: కేరళలోని ఎర్నాకులంకు చెందిన 23ఏళ్ల విద్యార్థికి నిఫా వైరస్ సోకినట్లు ప్రభుత్వం నేడు దృవీకరించింది. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఈ విద్యార్థి జ్వరంతో బాధపడుతూ కోచిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. లక్షణాలు...
ప్రమాదకరమైన నిపా వైరస్ గత సంవత్సరం కేరళలో విశ్వరూపం చూపించడంతో 17 మంది మరణించారు. అయితే, అక్కడున్న ఒక దర్గాను సరిగా పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందన్న ప్రచారం ఇప్పుడు మొదలైంది. దాంతో ఆ...