అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నేడు 26 మంది ఐపిఎస్ లను బదిలీ చేసింది.
- టి.వెంకట్రామిరెడ్డి -కర్నూలు రేంజ్ డిఐజి
- ఏఎస్ ఖాన్ -ఏలూరు రేంజ్ డిఐజి
- త్రివిక్రమవర్మ -సీఐడీ డిఐజి
- విశాల్ గున్ని -ఆక్టోపస్ ఎస్పి
- అశోక్ కుమార్ – ఇంటెలిజెన్స్ ఎస్పి
- సర్వశ్రేష్ట త్రిపాఠి -సిఐడి ఎస్పి
- రవిప్రకాశ్ -ఎస్ఐబి ఎస్పి
- రాహుల్ దేవ్ శర్మ -గ్రేహౌండ్స్
- కోయ ప్రవీణ్ – రైల్వే ఎస్పి
- ఘట్టమనేని శ్రీనివాస్ -అనంతపురం పిటిసి
- ఏఆర్ దామోదర్ -హెడ్ క్వార్టర్స్
- భాస్కర్ భూషణ్ -హెడ్ క్వార్టర్స్
- ఎస్వీ రాజశేఖర్ బాబు -హెడ్ క్వార్టర్స్
- నవదీప్ సింగ్ -పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి
- సీహెచ్ వెంకటప్పలనాయుడు -చిత్తూరు జిల్లా ఎస్పి
- అమ్మిరెడ్డి -శ్రీకాకుళం ఎస్పి
- విక్రాంత్ పాటిల్ -విశాఖ డిసిపి 1
- ఉదయ్ భాస్కర్ బిల్లా -విశాఖ డిసిపి 2
- బీహెచ్ పీ రామకృష్ణ -గుంటూరు జిల్లా ఎస్పి
- జయలక్ష్మి -గుంటూరు రూరల్ ఎస్పి
- బి.రాజకుమారి -విజయనగరం జిల్లా ఎస్పి
- నయీం హష్మీ – తూర్పుగోదావరి జిల్లా ఎస్పి
- బి.సత్య ఏసుబాబు -అనంతపురం
- సీహెచ్ విజయరావు -విజయవాడ డిసిపి 2
- నాగేంద్రకుమార్ -విజయవాడ జాయింట్ సిపి