7న వైసిపిఎల్పి సమావేశం ఎందుకో తెలుసా?
అమరావతి: ఈ నెల ఏడవ తేదీ వైసిపి శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నారు. తాడేపల్లిల్లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ఏడవ తేదీ ఉదయం 10గంటలకు వైసిపి శాసనసభాపక్ష సమావేశం...