న్యూఢిల్లీ: ఈ నెల 30వ తేదీన తాను ఒక్కడినే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వారంపదిరోజుల్లో మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తామని జగన్ చెప్పారు. ముఖ్యమంత్రిగా మొదటి సంతకం ఏ అంశంపై చేస్తారని ప్రశ్నించగా, మొదటి సంతకరం, రెండవ సంతకం అంటూ ఏదీ లేదు, నవరత్న పథకాలు అమలు చేయడం ముఖ్యమని జగన్ అన్నారు.
previous post
next post