సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్సీ స్థానం కోల్పోవడానికి కారణం అదేనంటున్న ఆ పార్టీ నేత
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధి చిరంజీవి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీజేపీ అభ్యర్ధి మాధవ్...