ఏపి లో పాఠశాలల విద్యార్ధులకు నేటితో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. రేపటి నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. కానీ జూన్ రెండో వారం వచ్చినా ఎండల తీవ్రత ఇంకా తగ్గలేదు. పగటి పూట...
ఏపి లోని జగన్మోహనరెడ్డి సర్కార్ విద్యా శాఖ లో అనేక సంస్కరణలు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానానికి రంగం సిద్దమైంది....
AP Minister Botsa Satyanarayana: ఏపి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతలు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా పాఠశాలల విలీనానికి సంబంధించిన...
Breaking: ఏపీ విద్యాశాఖ రాష్ట్రంలో పాఠశాలలకి వేసవి సెలవులు ప్రకటించింది. మే ఆరవ తారీఖు నుండి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో మే...
AP News: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపికి సరిహద్దుగా ఉన్న తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో పాఠశాలలకు సెలవలు పొడిగించారు. ఈ నెలాఖరు వరకు సెలవులు పొడిగించినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ప్రస్తుతం...
CM YS Jagan: అమ్మఒడి పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ హజరు శాతాన్ని పరిగణలోకి తీసుకోనున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జగన్ సర్కార్ అమ్మఒడి పథకం నిధులు పంపిణీ...
AP Government: రాష్ట్రంలో కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు ఆగస్టు 16 నుండి పునః ప్రారంభమైన సంగతి తెలిసిందే. పాఠశాలలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ అక్కడక్కడా పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు....
ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లను అక్టోబర్ 5 నుండి తెరవాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా కరోనా అదుపులోకి రాలేదు. ప్రతిరోజూ 6 వేలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ...
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న మాతృభాష ఉద్యమం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని పార్లమెంట్లో...
విజయవాడ: ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలంటే అది ఒక్క ఇంగ్లీషు మీడియం పాఠశాలలతోనే సాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమ విద్యాబోధన ఏర్పాటు చేస్తుంటే...
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి.. ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మీ పిల్లల్ని...
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసి.. ఇంగ్లీషు మీడియం విద్య ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు....