భద్రాచలంకు సీఎం కేసిఆర్ వరాల జల్లు
భద్రాచలం ప్రాంతంలో ముంపు బాధితులకు శాశ్వత కాలనీల నిర్మించాలని సీఎం కేసిఆర్ అధికారులను ఆదేశించారు. వరద ప్రాంతాల పర్యటన నిమిత్తం భద్రాచలం చేరుకున్న సీఎం కేసిఆర్ ..ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పునరావాస కేంద్రంలో...