అమరావతి: బంగాళాఖాతంలో కోస్తా తమిళనాడు పరిసరాల్లో సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలో మీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ధ్రోణి సెప్టెంబర్ రెండవ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత...
అమరావతి: ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైసిపి మూడు నెలల్లో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. అమరావతి కాన్సెప్ట్నే చంపేసే పరిస్థితికి వచ్చారని ఆయన ఆరోపించారు. నూతన ప్రభుత్వం...
హైదరాబాద్ః సికింద్రాబాద్ పోస్టాఫీస్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులకు పార్సిళ్ల ద్వారా వచ్చిన బాటిళ్లకు సంబంధించిన మిస్టరీ వీడింది. బాటిళ్లలో ఎలాంటి రసాయనాలూ లేవని మురుగు నీరు మాత్రమే ఉందని...
హైదరాబాద్: తన వరకు వస్తే కానీ అసలు తత్వం బోధపడదు అన్న చందంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిర్వేదం ఉందని టిపిసిసి ప్రచార కమిటి చైర్మన్ విజయశాంతి అన్నారు. ఉంటే మా తోనే...
అమరావతి: వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కోస్తా ప్రజానీకానికి వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. బంగాళాఖాతంలో ఈ నెల 12నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వాయువ్య బంగాళాఖాతం,...
హైదరాబాద్: నయీం కేసులో సిబిఐ విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయని బిసి సంక్షేమ సంఘాల నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నయీం...
అమరావతి: ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని భారతీయ జనతా పార్టీలోకి చేర్చుకొని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనపై ఈ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉభయ తెలుగు రాష్టాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు...
న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ అనర్హత వేటు వ్యవహారంలో టిఆర్ఎస్ బహిష్కృత నేత రాములు నాయక్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. రాములు నాయక్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. తుది తీర్పు...
అమరావతి: చంద్రబాబు విదేశీ పర్యటనలపై వైసిపి సభ్యుల విమర్శలను మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఖర్చులు అన్నీ దుబారాగా...
అమరావతి: రాబోయే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఐలాపురం హోటల్లో నేడు నిర్వహించిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో...
అమరావతి: విభజన సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా సింగరేణికి చెందిన ఆంధ్రప్రదేష్ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (అప్మెల్) సంస్థ వ్యవహారం అధికార...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రుతుపవనాలు ముఖం చాటేయ్యడంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రెండు తెలుగు రాష్ట్రాలకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఆశాకిరణంగా మారింది. దీని ఫలితంగా నైరుతి రుతుపవనాల విస్తరణకు, వర్షాలు పెరిగేందుకు అనుకూల వాతావరణం...
హైదరాబాద్: కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో నవ్యాధ్రలోని రాయలసీమ, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాల సాగునీటి అవసరాల కోసం గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఆంధ్ర్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నిర్ణయించారు....
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఒక అద్భుతమైన వీడియో సాంగ్ను విడుదల చేశారు. కదలి వచ్చినది కాళేశ్వరం జలధార అంటూ పాడిన గేయాన్ని ట్విట్టర్ వేదికగా కెటిఆర్...
హైదరాబాద్: తెలంగాణ జలసిరి ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. ప్రాజెక్టు ప్రారంబోత్సవం సందర్భంగా మేడిగడ్డ వద్ద ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు జలసంకల్ప హోమం నిర్వహించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహారాష్ట్ర...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు.. మెజారిటీ ప్రజల అభిమతానికి విరుద్ధంగా విభజన జరిగింది.. రెవిన్యూ తెచ్చిపెట్టే రాజధాని హైదరాబాద్ విభజన కోరుకున్న తెలంగాణకు వెళ్లింది. నవ్యాంధ్రకు తీరని నష్టం మిగిల్చారు. విభజన శాస్త్రీయంగా...
శాసనసభలో మంచి సంప్రదాాయాలను నెలకొల్పుతామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెత లాగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయసంకల్పం పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కెసిఆర్కు ఇబ్బందికరంగా...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, వైసిపి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ప్రగతిభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిసి 30వ తేదీన విజయవాడలో జరిగే తన ప్రమణస్వీకారోత్సవానికి అతిధిగా రావాలని ఆహ్వానించారు. ప్రత్యేక...
హైదరాబాదు: గత అసెంబ్లీ ఎన్నికలలో గట్టి ఎదురుదెబ్బలు తిన్న తెలంగాణ కాంగ్రేస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఉనికిని చాటుకుంది. అధికార టిఆర్ఎస్ను ఢీకొని మూడు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుండి...
హైదరాబాద్: ఇటీవలి ముందస్తు శాసనసభ ఎన్నికలలో చూపించిన జోరును టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికలలో చూపించలేకపోతున్నది. మొత్తం 17స్థానాలకు గాను 8 సీట్లలోనే టిఆర్ఎస్ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. నాలుగు స్థానాలలో కాంగ్రెస్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత ఢిల్లీలో సీన్ మారింది. ముందస్తుగా కూటమి కట్టి రాష్ట్రపతిని కలిసి తమ ఐక్యసంఘటనను ఎన్నికల ముందు పొత్తుగా పరిగణించాల్సిందిగా కోరాలన్న ప్రతిపాదన అటకెక్కింది. ఇవిఎంల...
హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందనీ, దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో...
హైదరాబాదు, ఏప్రిల్ 20 : తెలంగాణలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు శనివారం విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఎన్నికల షెడ్యూలను ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం మూడు విడతల్లో...
హైదరాబాద్: టిఆర్ఎస్కు హైకోర్టు ఊహించని షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి కారెక్కిన నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టిఆర్ఎస్ శాసనమండలి పక్షంలో కాంగ్రెస్ శాసనమండలి పక్షం విలీనం వ్యవహారంపై శుక్రవారం హైకోర్టులో...
అమరావతి: ప్రధానమంత్రి పదవిపై తనకు ఆశ లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచారం మధ్యలో ఎన్డిటివి, ప్రణయ్ రాయ్తో మాట్లాడుతూ, తన యుద్ధం ప్రధాని...
అమరావతి, ఏప్రిల్ 7 : భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యానంద్ దాస్ ఆదివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. యోగి ఎన్నికల...
విజయవాడ: వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో హంగ్ పార్లమెంట్ వస్తుందని భావిస్తున్నారు. అటు బిజెపికి కానీ, ఇటు కాంగ్రెస్కు కానీ స్పష్టమైన మెజారిటీ రాదని ఆయన శనివారం ఎన్డి టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో...
హైదరాబాదు, ఏప్రిల్ 5: టిడిపికి చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు టిఆర్ఎస్ గాలం వేసింది. నిజామాబాద్ జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక నిర్ణయం...
క్రైస్ట్ చర్చ్: న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ మసీదు కాల్పులలో ఇద్దరు తెలుగువారు సహా ఐదుగురు భారతీయులు కూడా మరణించారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు న్యూజిలాండ్ అధికారుల నుంచి సమాచారం...
తెలుగు జర్నలిస్టుకు ఇక నిష్పాక్షికత అంటే బోధపడక పోవచ్చు అని ఐదారు సంవత్సరాల క్రితం ఒక మీడియా ఎక్స్పర్ట్ అన్నారు. మరి ఇప్పటి పరిస్థితి ఏమిటి? ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి అటు రాజకీయ పార్టీలకూ,...
డేటా చోరీ కేసు రోజు రోజుకు జటిలమవుతున్నది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారిన ఈ వివాదం మరింత ముదురుతున్నది. మాటల యుద్ధం కాస్తా కేసుల వరకు వెళ్తున్నది....
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన ఒకే ఒక టోల్ ఫ్రీ నెంబర్ 112ను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. తొలి విడతలో ఈ సేవలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత...
హైదరాబాదు, జనవరి 25: తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రారంభమయ్యింది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి...
సిద్ధిపేట, జనవరి 21: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న తన ఫామ్ హౌస్లో మహరుద్ర సహిత సహస్ర చండీయాగంను సోమవారం ఉదయం...
ఢిల్లీ, జనవరి 21: తెలంగాణ పంచాయితీ రాజ్ ఆర్ఢినెన్స్పై బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీకోర్టు సోమవారం కొట్టివేసింది. తెలంగాణ రాష్ట్రంలో పంచాయితీ రిజర్వేషన్లను కుదిస్తూ...
ఏటూరి నాగారం(తెలంగాణ), జనవరి 21: తమ గ్రామాలను పంచాయితీలుగా చేయాలంటూ మూడు గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. తెలంగాణలో తొలి విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ సోమవారం జరుగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు...
హైదరాబాదు, జనవరి 21: తెలంగాణా రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ విధానంలో ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరి ఓటు...
హైదరాబాద్, తెలంగాణ కోసం లేఖ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తాము కలిస్తే తప్పా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వి హనుమంతరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
హైదరాబాద్, జనవరి 19: సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. తెలంగాణలో రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం కొలువు దీరిన తొలి సారి శనివారం ఉభయసభలను...
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సవాలుగా మహా కూటమి నిర్మించేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా శనివారం కొల్కతాలో భారీ ర్యాలీ జరగనున్నది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరగనున్న ఈ బహిరంగసభలో కనీసం...
హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ శాసనసభాపతి అభ్యర్ధిగా బాన్సువాడ శాసనసభ్యుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున ఆరు ప్రతిపాదనలు సమర్పించారు. సాయంత్రం ఐదు గంటలవరకు స్పీకర్...
హైదరాబాద్, జనవరి 16: తెలంగాణాలో అందరూ ఊహిస్తున్నట్లుగానే ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ బుధవారం బులిటెన్ను విడుదల చేశారు. టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన...
హైదరాబాదు, జనవరి 7: ఇద్దరు సభ్యుల తెలంగాణ మంత్రివర్గం సమావేశమయింది. ఆంగ్లోఇండియన్స్ నుంచి సభకు నామినేట్ చేసే సభ్యుడిని ఈ సమావేశంలోనే ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్లో జరిగిన...
మిషిగన్, జనవరి6: అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో ఆదివారం మహబుబాబాద్కు చెందిన యువకుడు సాయికృష్ణపై దుండగులు కాల్పులు జరిపారు. రెస్టారెంట్ నుంచి పార్శిల్ తీసుకొని వస్తుండగా దుండగులు కాల్పులు జరిపి, సాయికృష్ణ వద్ద ఉన్న డబ్బు,...
తమిళనాడు, జనవరి6: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణాకు చెందిన పదిమంది అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మృతి చెందిన భక్తులు తెలంగాణలోని మెదక్ జిల్లా వాసులుగా గుర్తించారు. వారు...
ఢీల్లీ, జనవరి5: శబరిమలలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కెరళ ప్రభుత్వం వ్యవహారిస్తోందని బిజేపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. జీవీఎల్ శనివారం ఢీల్లీలో మాట్లాడుతూ కేరళ సిఎం పినరయి విజయన్ దుర్మార్గంగా...
హైదరాబాద్, జనవరి 5: ఈ నెల 17నుంచి 20 వరకు తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఈనెల 16న సాయంత్రం 5గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు....
హైదరాబాదు, డిసెంబర్ 27: రెండవ సారి కొలువు తీరిన టీఆర్ ఎస్ ప్రభుత్వంలో ఎవరు స్పీకర్ పదవి చేపట్టనున్నారు. ఈ నెల 13న కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా,...