AP High Court: దళిత యువకుడి శిరోముండనం కేసులో కీలక తీర్పు … నిందితుల క్వాష్ పిటిషన్ డిస్మిస్ .. నాలుగేళ్ల తర్వాత కేసు విచారణకు సుగమం
AP High Court: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన తూర్పు గోదావరి జిల్లా శిరోముండనం కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్...