YS Sharmila: వైఎస్ షర్మిలకు అన్న సీఎం వైఎస్ జగన్ రూ.82.58 కోట్లు, వదిన వైఎస్ భారతి రూ.19.56 కోట్లు అప్పు ఇచ్చారు. ఈ విషయం ఇప్పటి ఆ కుటుంబ సభ్యులకు మినహా ఎవరికీ తెలియదు....
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల విజయవాడలో ఇవేళ బాధ్యతలు స్వీకరించారు అనంతరం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. పార్టీలోకి తాను రావాలని కేడర్ కోరుకుందని, వారందరికీ...
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. 2014, 2019 ఎన్నికల్లో అసలు బోణి కొట్టలేదు....
YS Sharmila: అందరూ ఊహించినట్లుగానే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు నిన్న రాజీనామా చేయడంతో షర్మిల...
Breaking: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. ఈరోజో రేపో కొత్త పీసీసీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది....
కొన్ని డిమాండ్లు చిత్రంగా ఉంటాయి. ఇలా జరుగుతుందా? అనే సందేహం ఎదుటి వారికి వస్తుంది అనే ఆలోచన కూడా లేకుండా కొందరు రాజకీయ నేతలు తమకు నచ్చిన కామెంట్లు చేస్తుంటారు. తాజాగా ఈ కాంగ్రెస్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు రానున్నారా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ కేంద్రంగా ఢిల్లీలో తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై సీరియస్...
హైదరాబాదు, మార్చి 3: టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు...
అమరావతి, జనవరి 24: కేసుల మాఫీ కోసం ప్రధాని మోదీతో, డబ్బులకోసం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాజీపడ్డారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు....