నెరిమర్ల, మార్చి 17 : వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా నెరిమర్ల నియోజవర్గం డెంకాడ వద్ద అపశృతి చోటుచేసుకుంది. జగన్మోహనరెడ్డి ప్రసంగం వినేందుకు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతంలో గుడిగూడారు. సమీపంలో...
కడప, మార్చి 17: రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసిపి ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించిన అనంతరం వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తమ...
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ‘తొమ్మిది’ అదృష్ట సంఖ్యపై చాలా నమ్మకం పెట్టుకున్నట్లు కనబడుతొంది. ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించిన అభ్యర్ధుల సంఖ్యను చూస్తే అంకెల శాస్త్రానికి...
హైదరాబాద్,మార్చి 16: వైసిపి లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో తొమ్మిది మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్టి ప్రకటించారు. ఈ సందర్భంగా...
అమరావతి, మార్చి 15: వైఎస్ వివేకానందరెడ్డి హత్యను పురస్కరించుకొని వైసిపి నేతలు చేస్తున్న అరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు వైసిపి నేతల...
అమరావతి, మార్చి 14: కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలనీ, పార్టీ నిర్ణయాలను అందరూ గౌరవించాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నా టికెట్ ఆశిస్తున్న నేతలు వారి వర్గీయులతో ఆందోళనలు చేయించడంతో పాటు పార్టీ...
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి), కాకినాడకు చెందిన టిడిపి ఎంపి తోట నరసింహాం, సినీనటుడు రాజా రవీంద్రలు బుధవారం వైసిపిలో చేరారు. హైదరాబాదు లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వీరికి...
అమరావతి, మార్చి 13: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు 110 నుండి 120మందితో తొలి...
హైదరాబాదు: వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి సమక్షంలో మంగళవారం నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ప్రముఖులు వైసిపిలో చేరారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ దొంతు శారత, ఆమె భర్త దొంతు బాలకృష్ణలు...
అమలాపురం, మార్చి 12; అమలాపురం ఎంపి పందుల రవీంద్ర బాబు రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. 2014లో తెలుగుదేశం పార్టీ నుండి రవీంద్రబాబు అమలాపురం ఎంపి రిజర్వడ్ స్థానం నుండి విజయం సాధించారు. గత...
అమరావతి, మార్చి 11: ఎన్నికలు సమిపిస్తున్న తరుణంలో ఆ పార్టీ నుండి ఈ పార్టీకి, ఈ పార్టీ నుండి ఆ పార్టీకి నాయకుల వలసలు సహజం. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ నుండి ప్రజా...
అమరావతి, మార్చి 11 : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ సోమవారం వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. మైలవరం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి వసంత వెంకట కృష్ణ ప్రసాద్తో...
హైదరాబాద్,మార్చి 10: ఎంఐఎం నేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీతో ఆదివాారం టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికలు త్వరలో జరుగుతున్న దృష్ట్యా వీరి...
హైదరాబాద్, మార్చి 2 : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వైసిపి అధినేత జగన్ తరుపున ప్రచారం చేస్తానని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. శనివారం హైదరాబాద్ నగరంలోని దారుసలాంలో ఎంఐఎం 61వ ఆవిర్భావ...
హైదరాబాదు, ఫిబ్రవరి 28: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలో ‘వలస’ల కార్యక్రమం కొనసాగుతోంది. వైసిపిలో తాజాగా గురువారం కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఒక టెలివిజన్ ఛానల్ అధినేత, జూనియర్ ఎన్టిఆర్...
అమరావతి, ఫిబ్రవరి 28: కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్ మసిపూసిన మారేడుకాయ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం విశాఖ రైల్వే జోన్ ప్రకటించింది. దీనిపై చంద్రబాబు గురువారం పలు వ్యాఖ్యలు చేశారు....
ఒంగోలు, ఫిబ్రవరి 25: టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ కారణంగా ఒంగోలు కొత్తపట్నం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణ ప్రధాన ఏరియా కమ్మవారిపాలెంలో పార్టీ కార్యాలయ ఏర్పాటుకు వైసిపి నేతలు...
అమరావతి, ఫిబ్రవరి 22: ‘ముసుగులో సర్దుబాట్లు’ పేరుతో సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. జనసేన పేరును చెడగొట్టేందుకు వైసిపి, టిడిపిలు చేతులు కలిపాయని ఒక రాజకీయ...
సార్వత్రిక ఎన్నికలు అంతకంతకూ దగ్గరపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు అధికార పార్టీ టిడిపిని కలవర పరుస్తుంటే ప్రతిపక్ష పార్టీ వైసిపిలో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. ఎపి రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...
వైసిపి అధినేత జగన్ ప్రకటించిన బిసి డిక్లరేషన్ ఎపి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికలు అంతకంతకు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటు బ్యాంకులను కొల్లగొట్టేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తులకుపైఎత్తులు నేపథ్యంలో వైకాపా అధ్యక్షుడు...
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక్కటే హడావుడి…వృద్దులు,మహిళలు,వికలాంగులు, డ్వాక్రా మహిళలు రోడ్లపై గుంపులు గుంపులుగా తరలి వెళుతుండటమో…తిరిగి వస్తుండటమో ఇవే దృశ్యాలు. గత కొన్ని రోజులుగా ఏ ఊళ్లో చూసినా ఈ సీన్లే...
పాదయాత్ర తరువాత జగన్ కు ఫస్ట్ షాక్ తగిలింది. వైసిపి కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అధినేత జగన్ కు ఈ షాక్ ఇచ్చారు. వంగవీటి...
వైసిపి అధినేత జగన్ అతి త్వరలోనే తన మకాం నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మార్చనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ నివాసం కోసం నూతన గృహ నిర్మాణం పూర్తికావొచ్చింది. విశ్వసనీయ సమాచారం...
ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆశపడుతున్న వైసిపి శ్రేణులకు ఆ పార్టీ అధినేత జగన్ హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలతో షాక్ లిస్తుంటారు. అలా జగన్ తీసుకునే నిర్ణయాల్లో వారికి ఆనందం కంటే కలవరం కలిగించే...
అమరావతి, జనవరి 18: ఓటర్ల జాబితాపై ఎలాంటి సందేహాలు ఉన్నా తెలియజేయాలని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వివిధ రాజకీయ పార్టీల నేతలను కోరారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఆయన శుక్రవారం అఖిలపక్ష సమావేశం...
వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో టిడిపి మళ్లీ పొత్తు పెట్టుకుంటుందా?…గత కొన్ని రోజులుగా ఎపి రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారిన అంశం ఇది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టిడిపికి సంపూర్ణ మద్దతు...
తన ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ కు వైసిపి మద్దతు కోసం ఆ పార్టీ అధినేత జగన్ తో చర్చించే బాధ్యతను కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, సీనియర్...
మాజీ కేంద్రమంత్రి, బిజెపి మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబం వైసిపిలో చేరనున్నట్లు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయమై మీడియాలో,సోషల్ మీడియాలో రకరకాల వార్తలు...
కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెదఓగిరాలలో జన్మభూమి కార్యక్రమం టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. టిడిపి ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ లు జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో...
ఢిల్లీ, జనవరి 10: ప్రకాశం జిల్లాలో నిర్మించనున్న ఏపీపీ పేపరు మిల్లు యాజమాన్యం వెనుక చీకటి కోణం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. 2017లో లీక్ అయిన ప్యారడైజ్...
విజయవాడ, జనవరి 6; ప్రముఖ హస్యనటుడు ఆలీ ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ను విజయవాడలో కలుసుకున్నారు. వైసీపీలో ఆలీ చేరుతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన పవన్ కల్యణ్ను...