అమరావతి: తాను పార్టీ మారే ఆలోచన లేదని భీమవరం వైసిపి నాయకురాలు తోట వాణి స్పష్టం చేశారు. తోట వాణి వైసిపిని వీడి బిజెపిలో చేరనున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో...
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి), కాకినాడకు చెందిన టిడిపి ఎంపి తోట నరసింహాం, సినీనటుడు రాజా రవీంద్రలు బుధవారం వైసిపిలో చేరారు. హైదరాబాదు లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వీరికి...