జగన్ కు పరిపాలనలో తలపోట్ల కంటే ఈ అద్దె తలపోట్లు ఎక్కువగా డిస్ట్రబ్ చేస్తున్నాయని అంటున్నారు వైకాపా కార్యకర్తలు. ఉన్నవి చాలవన్నట్లుగా తాజాగా వైకాపా తరుపున విజయవాడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి.....
అమరావతి: తెలుగుదేశం పార్టీని 23 సంఖ్యా వదలడం లేదు. చంద్రబాబు ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాల్లో గెలుపొందింది. దీనిని ఏపీ...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రపంచంలో కెల్లా శ్రేష్టమైన పప్పులను తయారు చేసి వదులుతున్నారంటూ వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ విమర్శించారు. కృష్ణానది కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసాన్ని ముంచేందుకే కృత్రిమ వరదలు...
అమరావతి: రాష్ట్ర రాజధానికి కేంద్ర బిందువు అయిన కారణంగా విజయవాడ లోక్సభ స్థానంలో గెలుపోటముల అవకాశాలపై అందరి దృష్టీ పడుతోంది. టిడిపి తరపున ఎంపి కేశినేని నాని, వైసిపి నుంచి ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి...
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి), కాకినాడకు చెందిన టిడిపి ఎంపి తోట నరసింహాం, సినీనటుడు రాజా రవీంద్రలు బుధవారం వైసిపిలో చేరారు. హైదరాబాదు లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వీరికి...