విశాఖ రైల్వే జోన్ అంశంపై తీవ్రంగా స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. రైల్వే జోన్ రాకపోతే ఆ పని చేస్తా..
విభజన సమస్యల పరిష్కారానికి గానూ నిన్న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏపి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంలో విశాఖ రైల్వే...