విశాఖలో రైల్వే జోన్ ప్రకటిస్తారా?
ప్రధాని నరేంద్ర మోదీ మార్చ్ ఒకటిన రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ప్రకటిస్తారన్న ఊహాగానాలు తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. మోదీ ఒకటవ తేదీన విశాఖపట్నం రానున్నారు. అధికారిక కార్యక్రమం...