రాష్ట్రంలో ప్రజలు ఎటు వైపు నిలుస్తారు? ఎలాంటి తీర్పు ఇస్తారు? ఏ పార్టీకి.. ఏ నేతకు జై కొడతారు? అంటే .. రెండు నెలల కిందట వైసీపీ అని వినిపించింది. అనేక సర్వేలు కూడా.....
రెండు కీలక పక్షాలు.. అధికారం కోసం కుమ్మేసుకుంటున్నాయి. మాటల తూటాలు పేల్చేసుకుంటున్నా యి. మేనిఫెస్టోలు ప్రకటించుకున్నాయి. దీంతో తమ తమ పార్టీల గ్రాఫ్లు పెరిగిపోతాయని లెక్కలు కూడా వేసుకున్నాయి. కానీ, అటు కూటమి కట్టిన...
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో రసవత్తర పోరు జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మె ల్యేగా ఉన్న వైసీపీ నాయకుడు, సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఇక్కడ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలనే కసితో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఎలాంటి వ్యూహకర్తలను ఈసారి పెట్టుకోకుండానే.. తన ఆలోచనలను అమలు చేస్తూ ఉన్నారు జగన్. ఇందులో భాగంగానే...
ఏపీలో ఎన్నికల ప్రచారం మరో 9 రోజుల్లో ముగియనుంది. చాలా నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలవబోతున్నారు ? ఎవరు ఆధిక్యంలో ఉన్నారు అన్న మౌత్ టాక్ అయితే బాగా స్ప్రెడ్ అవుతోంది. ఫస్ట్ టైం గెలిచే...
ప్రస్తుత ఎన్నికల సీజన్లో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క లైన్ తీసుకుంది. అభివృద్దితో కూడిన సంక్షేమాన్ని ఇస్తామని.. టీడీపీ కూటమి చెబుతోంది. వైసీపీ ఏమో సంక్షేమంతోనే అభివృద్ధి సాధిస్తామని అంటోంది. ఈ రెండు విషయాలు ప్రజల్లో...
తెలుగు దేశం పార్టీ ఈ ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలని భావిస్తోంది. ఈ క్రమంలో అనేక ఇబ్బం దులు పడి కూడా.. పొత్తులు పెట్టుకుంది. అయితే.. ఈ పార్టీకి అనుకున్న విధంగా అయితే పరిస్తితి...
పార్టీలు ఏవైనా.. అభ్యర్థులను ఎంచుకునేముందే.. అన్నీ పరిశీలిస్తాయి. అన్ని కోణాల్లోనూ సరిచూసుకుం టాయి. వారి సత్తా ఎంత? వారు ఏమేరకు విజయం దక్కించుకుంటారని పరిశీలిస్తాయి. అందుకే. ఇటు టీడీపీ అయినా.. అటు వైసీపీ అయినా....
మరోసారి పింఛన్ల వ్యవహారం రాష్ట్రంలో చర్చకు వచ్చింది. మరో రెండు రోజుల్లోనే మే 1వ తారీకు వచ్చే స్తోంది. ఈ నేపథ్యంలో 66.7 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేయాలి. అయితే.....
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఖచ్చితంగా మరో 15 రోజులు మాత్రమే ప్రచారా నికి సమయం ఉంది. 16వ రోజు.. పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తంగా నాయకులు, అభ్యర్తులు, పార్టీ లు...
ఏపీలో రాజకీయాలు సలసల మరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు.. సీఎం జగన్ను అధికారం నుంచి దించేందుకు ప్రతిపక్షాలు చేతులు కలిపాయి. కూటమిగా ముందుకు సాగుతున్నాయి. బీజేపీ-టీడీపీ-జనసేనలు కలిసి ముందుకు సాగుతున్నాయి. ఇది ఒకరకంగా...
రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇప్పటి వరకు అసెంబ్లీ నామినేషన్లు 5969 పైచిలుకు వచ్చా యి. వీటిలో 3 వేల నామినేషన్లు కేవలం ఇండిపెండెంట్లే వేశారు. పోనీ.. ఒక్కొక్కరు రెండేసి నామినేషన్లు వేశారని అనుకున్నా.....
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు కూడా ఉండరు. ఇప్పుడు ఇదే సూత్రం.. ఏపీలోనూ అన్ని పార్టీలకూ వర్తిస్తుంది. ఎన్నికలకు ముందు తమకు టికెట్లు ఇవ్వలేదన్న కారణంగా.. అనేక మంది నాయకులు వైసీపీ నుంచి...
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎన్నికల గురించి.. దేశ విదేశాల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. చంద్రబా బు కేంద్రంగా కూటమి.. జగన్ వంటరిగా.. ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రచారం కూడా హోరెత్తి పోతోంది....
ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ముందు కొందరిని ప్రకటించిన తర్వాత.. ఇటీవల అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చేశారు. ఇది ఇప్పటికే ప్రకటించిన అభ్యర్తులకు మంటెత్తేలా చేసింది. దీంతో వారంతా...
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరాలని పట్టుబడుతున్న నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం ఒకటి. ఇక్కడ నుంచి గెలిచి తీరాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లోపరాజయం పాలైనప్పటికీ.....
AP High Court: శిరో ముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు హైకోర్టులో ఊరట లభించలేదు. శిరోముండనం కేసులో విశాఖ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది....
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీ విజయం దక్కించుకుంటుంది? ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాలు చర్చకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు సర్వేలు కూడా ముందస్తు ఫలితాలను...
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో రసవత్తర పోరు జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మె ల్యేగా ఉన్న వైసీపీ నాయకుడు, సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఇక్కడ...
AP Elections: ఏపీ వ్యాప్తంగా నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. ప్రదాన పార్టీలకు చెందిన అభ్యర్ధులు నామినేషన్ల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలతో కోలాహలం నెలకొంది. సోమవారం నామినేషన్లు వేసిన వారిలో వైసీపీ, టీడీపీ చెందిన ముఖ్య...
రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో హీరో ఎవరు… విలన్ ఎవరు… ఇదే ప్రశ్న ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ నుంచి సినీ నటుడు, సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ వైసీపీ...
గోరంట్ల బుచ్చయ్య చౌదరి… తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఈయన కూడా ఒకరు. చంద్రబాబు సమకాలికులుగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రికి ఇవే చివరి ఎన్నికలు అంటున్నారు అత్యంత సన్నిహితులు. వాస్తవానికి 2019లో గెలిచిన...
Lok Sabha Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు నామనేషన్ల పర్వం సందడిగా సాగింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకూ వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు ర్యాలీగా...
ఏపీలో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. నాలుగో దశలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఏపీ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు.. ఒకేసారి జరుగుతున్నాయి. గురువారం నుంచి ప్రారంభమయ్యే ఈ నామినేషన్ల పర్వం.....
ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొందరు నక్కతోక తొక్కారు. ఇలాంటి వారి విషయంలో వీరంతా లక్కీ బ్రో అనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం.. కొన్ని కొన్ని నియోజకవర్గాలను తీసుకుంటే.. అత్యంత సామాన్యులకు టికెట్లు...
వైసీపీలో కీలక నాయకులుగా ఉన్న ఇద్దరు నేతలను మార్చడం ఖాయమని అంటున్నారు ఆ పార్టీ సీని యర్లు. ఎందుకంటే.. ఈ ఇద్దరు నేతల విషయంలో సర్వేలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. వీరు గెలిచే పరిస్థితి...
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన నియోజకవర్గం గుంటూరు వెస్ట్. ఇక్కడ నుంచి వైసీపీ, టీడీపీ తరపున బీసీ మహిళలు పోటీ చేస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో ఇలా ఇద్దరు మహిళలు పోటీ పడుతున్న స్థానాల్లో ఇది...
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారనే విషయం పై క్లారిటీ వచ్చేసింది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్కుమార్, టీడీపీ కూటమి అభ్యర్థిగా టి. కృష్ణ ప్రసాద్(ఈయన...
విజయవాడ తూర్పు నియోజకవర్గం.. రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండే నియోజకవర్గం. పైన అమ్మవారు… కింద కమ్మవారు అని డీజే సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పినట్లుగానే విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా ఉండేది...
కీలక ఎన్నికల సమయంలో పార్టీలు తమకు దన్నుగా ఉండేవారి అండ కోరుకుంటాయి. దీనిలో తప్పులే దు. అంతర్గతంగానో.. బహిర్గతంగానో.. పార్టీలు, నాయకులు తమకు మద్దతు ఇచ్చే వారి కోసం ఎదురు చూస్తారు. ఏపీలో టీడీపీ.....
ఏపీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. దాదాపు అన్ని పార్టీల్లోనూ సీట్ల సర్దు బాటు పూర్తికావడం(కొన్ని తప్ప)తో అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అన్ని పార్టీల నాయకులు.. ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వీరితోపాటు.. ఇప్పుడు...
ఏపీ అధికార పార్టీలో ఇప్పటికే 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఒకేసారి ఈ జాబితాలను(ఒక్క అనకాపల్లి తప్ప) విడుదల కూడా చేశారు. అయితే.. క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థుల...
ఉమ్మడిగుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గంలో సైకిల్ పరుగులు పెడుతోందా? ఇక్కడ మరోసారి గెలుపు గుర్రం ఖాయమా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. టీడీపీ నుంచి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇక్కడ పోటీ చేస్తున్నారు....
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఎన్నారై నాయకు డు, టీడీపీ నేత వెనిగండ్ల రాము కిక్కెక్కిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కీలకమైన ఈ నియోజకవర్గంలో ఇప్పటికి 20...
ఒకవైపు కీలకమైన ఎన్నికలు. అంతేకాదు.. పోటీ కూడా తీవ్రంగా ఉంది. ఏ క్షణం వేస్ట్ చేసినా ఇబ్బందు లు తప్పవు. కాలికి బలపం కట్టుకుని ఇంటింటికీ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఇక, ప్రజలను...
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారనేది పక్కన పెడితే.. అసలు వాస్తవం ఏంటి ? అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది. పుంగనూరు నుంచి కొన్ని ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి...
కీలకమైన మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ పెట్టుకున్న టార్గెట్.. టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారాలోకేష్ను ఓడించడమే. ఇదే వ్యూహంతో ఇక్కడ అభ్యర్థిని కూడా వైసీపీ ఎంపిక చేసింది. రెండు బలమైన కుటుంబాలకు చెందిన(మురుగుడు-కాండ్రు) మహిళా...
ఎన్టీఆర్ జిల్లాలోని కీలకమైన ఎస్సీ నియోజకవర్గం తిరువూరులో రాజకీయ కాక పెరిగింది. అది కూడా.. ఎవరూ ఊహించనంతగా పెరిగిందని అంటున్నారు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకు.. వైసీపీ తరఫున నల్లగట్ల స్వామి దాసు, టీడీపీ...
ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అసలే ఎన్నికల సమయం కూడా దీనికి తోడవడంతో మరింత కాక రేపుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీల మధ్య మాటల యుద్ధం రాటు దేలుతోంది. పార్టీల...
రాజకీయాల్లో ఏదైనా మాట్లాడొచ్చా.. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఏదైనా అనేయొచ్చా.. అంటే.. ఎవ రైనా ఆచి తూచి మాట్లాడాలనే చెబుతారు. ఎవరైనా.. జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకునే మాట్లాడాలని అంటారు. ఈ విషయంలో టీడీపీ...
వచ్చేది ఏ ప్రభుత్వమో తెలియదు. కానీ, అటు వైసీపీ, ఇటు టీడీపీలు రెండూ కూడా సంతకాలు ప్రకటిం చాయి. దీంతో ఈ రెండు సంతకాలపై జనంలో చర్చ సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం...
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నో నియోజకవర్గాలు ఉన్నా.. ఈ నియోజకవర్గంలో మాత్రం.. చాలా ఎక్కువే చర్చ నడుస్తోంది. దీనికి కారణం.. టీడీపీ నుంచి పోటీ...
కాలం కలిసి రావడమంటే ఇలానే ఉంటుంది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఇప్పుడు ఆ యువ నేతకు పట్టం కట్టేందుకు నియోజకవర్గం ప్రజలు రెడీగా ఉన్నారు. అదే అమలాపురం ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం. ఇక్కడ నుంచి...
ఏపీ అధికార పార్టీ వైసీపీ గ్రాఫ్ పెరిగిందా? గత వారం రోజుల్లోనే వైసీపీ గ్రాఫ్ అమాంతంగా విజృంభించి.. 10 పాయింట్లు దూసుకుపోయిందా? అంటే..ఔననే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. దీనికి ప్రధాన కారణం.. విపక్షాలేనని చెబుతున్నారు....
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు తమ సేవలకు దూరమయ్యారు. దీంతో కీలకమైన పింఛన్ల పంపిణీ వ్యవహారం.. రాజకీయ దుమారం రేపింది. వలంటీర్లు ఆగిపోవడానికి.. చంద్రబాబు చేసిన పని కారణమని వైసీపీ నాయకులు ప్రచారం చేశారు....
ఏపీ సీఎం జగన్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మాతృమూర్తి విజయమ్మ.. ఏ పక్షాన ఉన్నారు? ఆమె ఎవరికి మద్దతు తెలుపుతున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ఎందుకంటే.. ఆ ఏడాదిన్నర కిందట.....
Pensions Distribution: ఏపీలో ఫించన్ల పంపిణీ అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీపై ఈసీ ఆంక్షలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి టీడీపీయే కారణం అంటూ...
ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్ట్ను ఈ రోజు ఏఐసీసీ ప్రకటించింది. 5 పార్లమెంటు స్థానాలతో పాటు 114 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను...
ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దులో ఉన్న కీలక నియోజకవర్గం సత్యవేడు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొనేటి ఆదిమూలంపై టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య తారా చంద్రకాంత్ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జేడీ...