పార్టీ కండువాలు కప్పించుకుంటున్న నేతలు
హైదరాబాదు: వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి సమక్షంలో మంగళవారం నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ప్రముఖులు వైసిపిలో చేరారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ దొంతు శారత, ఆమె భర్త దొంతు బాలకృష్ణలు...