వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అయినా.. పరువు దక్కించుకుందామని ప్రయత్నిస్తున్న బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు భారీ ఎదురు దెబ్బతగిలింది. ఇది కూడా కేంద్రంలోని మోడీ కారణంగానే జరిగిందనే ప్రచారం ఊపందుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నించారు. జానికి.. తెలంగాణలో బీఎస్పీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి కేసీఆర్ చర్చలు జరిపారు. అనంతరం తమ మధ్య గౌరవప్రదమైన పొత్తు కొనసాగుతుందని ప్రకటించారు.
అంతేకాదు, బీఎస్పీ హైకమాండ్తో ప్రవీణ్ కుమార్ మాట్లాడి మరీ అనుమతి తీసుకున్నారని.. ఆ తర్వాతే ఇరు పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించామని చెప్పారు. నాగర్కర్నూల్ లోక్సభ స్థానంలో బిఎస్పీకి మద్దతు ఇవ్వాలని కూడా డిసైడ్ అయ్యారు. అయితే.. ఇంతలోనే 24 గంటలు కూడా గడవకముందే.. బీఎస్సీ అధినేత మాయావతి ఢిల్లీలో సంచలన ప్రకటన చేశారు. తాము ఏపార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. అంతేకాదు.. ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పేశారు. దీనికితోడు.. కేసీఆర్తో ప్రవీణ్ కుమార్ భేటీ విషయాన్ని అసలు తనకు తెలియదు.. అన్నట్టుగా వ్యాఖ్యానించారు.
మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తే.. బీఎస్పీ ప్రకటన వెనుక ఖచ్చితంగా మోడీ బృందం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో ఆమెను యూపీ ఎన్నికల నుంచి కూడా బీజేపీ నియంత్రిస్తోంది. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీతో పొత్తు పెట్టు కుని ముందుకు సాగాలని మాయావతి భావించారు. అదేసమయంలో కాంగ్రెస్తోనూ కలవాలనుకున్నారు. కానీ, అనూహ్యంగా బీజే పీ ఎంటరైంది. దీంతో ఆమె ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవడం కాదు.. అసలు అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకొంటున్నామని ప్రకటించింది. ఇప్పుడు కూడా ఇదే సూత్రం ప్రకారం.. మోడీతో వైరమున్న కేసీఆర్తో జట్టు కట్టడానికి బీజేపీ నియంత్రించి ఉంటుందనే చర్చ సాగుతోంది.
బీఎస్పీ ఎందుకు వినాలి…
బీఎస్పీ అధినేత్రి మాయావతి.. బీజేపీ మాట ఎందుకు వినాలి? ఆ పార్టీ నియంత్రణలోకి ఎందుకు వెళ్లాలి? అనే చర్చ సహజంగా నే తెరమీదికి వచ్చింది. ఆమె ఉత్తరప్రదేశ్ను పాలించిన సమయంలో పార్టీ గుర్తయిన ఏనుగు విగ్రహాలను పెట్టించి.. భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక, పాలనలోనూ అనేక అక్రమాలు జరిగాయనే కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిని సీబీఐ విచారిస్తోంది. దీంతో బీజేపీ కన్నెర్ర చేస్తే.. ఆమె కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయం. అందుకే మౌనంగా మోడీని ఫాలో అవుతున్నారని అంటున్నారు.
Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పుష్ప 2" సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు… Read More
Arvind Kejriwal: కాంగ్రెస్ తో పొత్తు, ప్రధాని మోడీ సర్కార్ తీరుపై అమ్ అద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ… Read More
YSRCP: ఏపీలో ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో వైఎస్ఆర్ సీపీ కౌంటింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని వైసీపీ… Read More
Karthika Deepam 2 May 29th 2024: స్కూల్ కి టైం అవుతుందని శౌర్య రావడంతో దీప బయటకు వస్తుంది.… Read More
NTR-Kalyan Ram: జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్.. ఈ అన్నదమ్ముల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేము. మూడో తరం… Read More
Bigg Boss 8 Telugu: తెలుగు బుల్లితెరపై విజయవంతమైన మరియు అత్యంత ప్రజాదారణ పొందిన రియాలిటీ షోస్ లో బిగ్… Read More
Dhanush: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోల్లో ధనుష్ ఒకరు. తమిళ నటుడు అయినప్పటికీ ధనుష్… Read More
Janhvi Kapoor: దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన నటీమణుల్లో జాన్వీ కపూర్ ఒకరు. దివంగత నటి శ్రీదేవి కుమార్తె అయిన… Read More
Mokshagna Teja: నరసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఫిల్మ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంత ఆత్రంగా… Read More
Varalaxmi Sarathkumar: దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో ఓ… Read More
Brahmamudi May 29 Episode 422: రాహుల్ రుద్రాణి మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు మాయతో రాజ్ పెళ్లి జరగడానికి ఎందుకు ఇంత… Read More
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు విదేసీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల… Read More
Nuvvu Nenu Prema May 29 Episode 636: పద్మావతి ఉద్యోగానికి వెళ్లిన ఆఫీసులో అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు… Read More
Krishna Mukunda Murari: ప్రభాకర్ తన ఊరిలో ఉత్సవానికి భవానీ దేవిని కృష్ణుని తీసుకొని వెళ్తాడు అక్కడ జరుగుతున్న జాతరలో… Read More
May 29: Daily Horoscope in Telugu మే 29 – వైశాఖ మాసం – బుధవారం- రోజు వారి… Read More