YS Sharmila : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న వైఎస్ షర్మిల తన పొలిటికల్ రీ ఎంట్రీపై పూర్తి స్పష్టతతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం నినాదంతో ముందుకు సాగుతున్న షర్మిల ఈ క్రమంలో వివిధ వర్గాలను కలుస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ అభిమానులతో సమావేశమవుతున్న ఆమె.. ఇప్పుడు యువతపై ఫోకస్ పెట్టారు.
తాజాగా కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పొలిటికల్ లీడర్గా చూడొద్దన్న షర్మిల.. ఓ అక్కగా, సామాన్యురాలిగా మాత్రమే చూడాలన్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన షర్మిల.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత వైఎస్ఆర్ను గుర్తుచేసిన షర్మిల… ఆయన ప్రజలకు అందించిన పథకాలను ప్రస్తావించారు. దేవుడి దయతో తెలంగాణ వచ్చింది.. తెలంగాణ వచ్చాక ప్రజల సమస్యలు తీరాయా? అమరవీరుల ఆశయాలు నెరవేరాయా? అని సూటిగా ప్రశ్నించారు.. ఉద్యమంలో నేను లేనంత మాత్రాన..
తెలంగాణపై ప్రేమ ఉండదా? అని వ్యాఖ్యానించిన ఆమె.. అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వాళ్ల గడపకు వెళ్లి వస్తానని ప్రకటించారు. తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని షర్మిల చెప్పుకొచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్, విజయశాంతి ఇక్కడి వాళ్లేనా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. జయలలిత కూడా తమిళనాడు వాసి కాదని గుర్తుచేసిన షర్మిల.. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే అని అన్నారు.
తాను పార్టీ పెట్టడం జగన్కు ఇష్టంలేదని పేర్కొన్న వైఎస్ షర్మిల తనకు అమ్మ విజయమ్మ మద్దతు ఉందని ప్రకటించారు. వైఎస్ జగన్కు నాకు మధ్య విబేధాలో, భిన్నాభిప్రాయాలో తెలియదు అన్నారు. తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో వైఎస్ జగన్నే అడగండి అని వ్యాఖ్యానించారు షర్మిల.. త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందన్నారు షర్మిల.. మే 14 లేక జులై 9 అన్నది మీరు చెప్పాలన్నారు. .. పార్టీ వేరు.. ప్రాంతం వేరైనా.. అన్నాచెల్లెళ్లుగా మేం ఒక్కటే అని పేర్కొన్నారు.
This post was last modified on February 24, 2021 10:33 pm
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More
SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More
Tollywood Actress: సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More
Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొందరు మహిళలు ఏడ్చేశారు.. మరికొందరు కొంగు చాపారు. ఇంకొందరు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక,… Read More
ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గత ఎన్నికలకంటే కూడా ఎక్కువగా ఉంది. దీనికి రీజన్ ఎవరు? అంటే..… Read More
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొన్ని… Read More
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ నమోదు ప్రక్రియ అనూహ్యంగా పెరిగిన తర్వాత.. రెండు వైపులా ఒక విధమైన స్తబ్దత… Read More
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More
Tragedy: అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More
Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More
Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More