Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ పై పోలీస్ కేస్ నమోదు కావటం తెలిసిందే. పోలీస్ ఆదేశాలను పాటించకుండా అన్నపూర్ణ స్టూడియో బయట ర్యాలీ, వాహనాల ధ్వంసం, షో బైట దాడులు చేయటంతో కేసు నమోదు కావటం జరిగింది. ఈ క్రమంలో షో ముగిసిన తర్వాత.. ప్రశాంత్ కారు నడిపిన సాయికిరణ్, రాజులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇదే సమయంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పల్లవి ప్రశాంత్ నీ చేర్చడం జరిగింది. A2 గా ప్రశాంత్ సోదరుడు మనోహర్, A3గా స్నేహితుడు వినయ్ నీ చేర్చారు. ఆ తర్వాత నిన్ను తెలుగా డ్రైవర్స్ సాయి కిరణ్ మరియు రాజు పేర్లను చేర్చడం జరిగింది. ఈ క్రమంలో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు పల్లవి ప్రశాంత్ నీ పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అతడు పరారీలో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఫోన్ లు కూడా స్విచ్ ఆఫ్ చేయడం జరిగిందట.
ఈ పరిణామాలతో పోలీసులు మూడు బృందాలుగా గాలింపులు చేపడుతున్నారు. ఇదే సమయంలో ప్రశాంత్ అనుచరులను అదుపులోకి తీసుకొని ఆచూకీ రాబడుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో కొల్లూరికి చెందిన ప్రశాంత్.. కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఓ టీంను అక్కడికి పంపడం జరిగింది. సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయట భారీగా దాడులు జరిగాయి. బిగ్ బాస్ హౌస్ లో కామన్ మ్యాన్ టైటిల్ గెలిచాడని సంబరాలు చేసుకోగ బయటకు వచ్చాక ప్రశాంత్ ప్రవర్తన పూర్తిగా మారిపోవటం అందరికీ విస్మయాన్ని కలిగించింది. ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియో బయట ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లపై చాలా దారుణంగా దాడులు చేయడం జరిగింది. ముఖ్యంగా అమరదీప్ పట్ల అతని కుటుంబ సభ్యుల పట్ల చాలా చీప్ గా ప్రవర్తించారు. వాళ్ళ కార్లు అద్దాలు పగలగొట్టడంతోపాటు… పచ్చి బూతులు తిట్టడం జరిగింది.
ఈ క్రమంలో అమర్ కూడా గాయపడటం జరిగింది. అయితే టైటిల్ గెలిచాక ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతున్న తీరు కూడా ఎవరికి నచ్చటం లేదు. బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడిన తీరు ఒకలా ఉంటే బయటకు వచ్చాక మరోలా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటన అందరికీ విస్మయాన్ని కలిగిస్తుంది. మీడియా ప్రతినిధులపై కూడా ప్రశాంత్ సీరియస్ కావడం జరిగింది. కేవలం శివాజీ వల్లే ప్రశాంత్ టైటిల్ గెలిచాడని, అతడు గాని కంట్రోల్ చేయకపోతే ప్రశాంత్ గేమ్ మొత్తం బయటపడేదని.. అయినా టైటిల్ గెలిచాక ఇప్పుడు అసలు స్వరూపం బయటపడింది అంటూ విమర్శలు చేస్తున్నారు. సీజన్ సెవెన్ గేమ్ అంతా బాగున్నా గాని బయట దాడులు మాత్రం.. షోపై చాలా నెగటివీటిని తీసుకురావడం జరిగాయి. దీంతో పల్లవి ప్రశాంత్ నీ అదుపులోకి తీసుకోవటానికి పోలీసులు బృందాలుగా గాలింపులు చేపడుతున్నారు.
This post was last modified on December 20, 2023 11:14 am
BrahmaMudi:మాయా కావాలని ఆ ఇంట్లోకి అడుగుపెడుతుంది. సుభాషిని బెదిరించి మీరు నన్ను ఎప్పటికీ ఏమీ చేయలేరు అని నా గురించి… Read More
రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి పదిరోజులు అయ్యాయి. అయినప్పటికీ మాచర్ల, తాడిపత్రి, పుంగనూరు వంటి నియోజకవర్గాలు మాత్రం ఇంకాటెన్షన్ టెన్షన్గానే ఉన్నాయి.… Read More
ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఏ పార్టీ లెక్కలు ఆ పార్టీ లెక్కలు ఆ పార్టీ వేసుకుంటోంది. మొత్తంగా 175 తమవేనని… Read More
టీడీపీ అధినేత చంద్రబాబు స్థానంలో పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారనే మీమాంసకు తెరపడింది. ఈయన వారసుడిగా .. నారా లోకేష్… Read More
ఏపీలో చంద్రబాబు వస్తే.. ఈరాష్ట్రానికి తెలంగాణ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. ఇతరత్రా సమస్యలు.. కేంద్రం… Read More
Krishna Mukunda Murari:కృష్ణ తన ఇంట్లో ఉంటుంది ముకుందే అన్న విషయం తెలుసుకొని, రెండు రోజులు పుట్టింటికి వెళ్లాలి అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద హాస్పిటల్ నుంచి కృష్ణ అన్న మాటలు విని అక్కడి నుంచి పారిపోతుంది. విక్కీ పద్మావతి ఇద్దరూ… Read More
May 25: Daily Horoscope in Telugu మే 25 – వైశాఖ మాసం – శనివారం- రోజు వారి… Read More
Jaya Badiga: తెలుగు మహిళ జయ బాడిగ అమెరికా కాలిఫోర్నియాలో కౌంటీ సుపీరియర్ కోర్టులో జడ్జిగా నియమితులైయ్యారు. ఇలాంటి అత్యున్నతి పదవి… Read More
AP Elections: అనంతపురం జిల్లా తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డి సెలవుపై వెళ్లారు. తాడిపత్రిలో పోలింగ్ రోజు,… Read More
YS Sharmila: ఏలూరు జిల్లాలో ఏడో తరగతి బాలికపై తరగతి గదిలోనే అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.… Read More
ఇల్లుకాలిపోయి.. ఒకళ్లు ఏడుస్తుంటే.. మరొకరు.. చుట్టకి నిప్పు అంటించుకునే ప్రయత్నం చేసిట్టుగా ఉంది.. మాచర్ల పరిస్థితి. ఒకవైపు...ఇక్కడ అల్లర్లు జరిగాయి.… Read More
వచ్చే ఎన్నికల ఫలితం.. ఎలా ఉన్నా.. సాధారణంగా ప్రజల్లో ఉన్న ఆసక్తి వేరుగా ఉంటుంది. ఎవరు గెలు స్తారు? ఎవరు… Read More
ఔను.. వైసీపీ నాయకులు జగన్ను నమ్మడం లేదా? పార్టీ బాస్ చెప్పిన విషయంపైనే వారికి ఆశలు లేవా? ఇదీ.. ఇప్పుడు… Read More
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యం వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. గత… Read More