CM Jagan Meet Governor: ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి దంపతులు భేటీ అయ్యారు. మార్చి 7వ తేదీ నుండి జరగనున్న ఏపి అసెంబ్లీ సమావేశాల గురించి గవర్నర్ కు సీఎం జగన్ వివరించారు. 7వ తేదీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మార్చి 8న ఇటీవల అకాల మరణం చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి ఉభయ సభల్లో సంతాపం తెలియజేయనున్నారు. 11న ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Read More: Ukraine Russia War: ఉక్రెయిన్ల మనసు గెలుచుకున్న హర్యానా విద్యార్ధిని..మేటర్ ఏమిటంటే..?
మార్చి నెలాఖరు వరకూ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు గవర్నర్ కు సీఎం జగన్ తెలియజేసినట్లు సమాచారం. ఇదే క్రమంలో రష్యా – ఉక్రెయిన్ మద్య యుద్ధం జరుగుతున్న తరుణంలో ఉక్రెయిన్ లో ఉన్న ఏపి విద్యార్ధులను తమ స్వస్థలాలకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు వివిధ రాజకీయ అంశాలను కూడా గవర్నర్ తో చర్చించినట్లు సమాచారం.
ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల తర్వాత జగన్ మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల నుండి వినిపిస్తోంది. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో మంత్రివర్గంలో కీలక శాఖ ఖాళీ అయ్యింది. ఈ శాఖను వేరే వారికి అప్పగించే కన్నా త్వరగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టి పూర్తి స్థాయి మంత్రిని ఈ శాఖకు నియమించాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని తెలిసింది. దాదాపు అరగంట పాటు రాజ్ భవన్ లో సీఎం జగన్ గవర్నర్ తో సమావేశమైయ్యారు.
This post was last modified on March 1, 2022 9:19 am
TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More
ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More
Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More
Anasuya Bharadwaj: స్టార్ యాంకర్, నటి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెలబ్రేట్… Read More
Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దెందులూరు. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఏకంగా 86.11 శాతం పోలింగ్ జరిగింది.… Read More
ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక, ఎవరికి వారు అన్నట్టుగా నాయకులు, పార్టీలు ఉన్నాయి. నిన్న మొ న్నటి వరకు మార్మోగిన… Read More
రాష్ట్రంలో ఎన్నికలు ఏరేంజ్లో జరిగాయో అందరికీ తెలిసిందే. పెను తుఫాను వచ్చిందా? సునామీ కది లి వచ్చిందా? అన్నట్టుగా ఈ… Read More
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోరు.. ఇతర నియోజకవ ర్గాలతో పోల్చుకుంటే భిన్నంగా సాగింది.… Read More
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13న 25 లోక్ సభ స్థనాలతో… Read More
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య పోరు జోరుగా సాగిన విషయం తెలిసిం దే. ఒకరిపై… Read More
Santhosham Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ ప్రయాణంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సంతోషం ఒకటి.… Read More
Narendra Modi Biopic: సినీ ప్రియులకు బయోపిక్ చిత్రాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల… Read More