కరోనా మహమ్మారి వల్ల దేశంలో ఇప్పటికే అనేక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైంది. కోలుకునేందుకు చాలా నెలలు పడుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు.… Read More
చెన్నై: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమని ఆమె స్పష్టం చేశారు.… Read More