ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ పండుగను భక్తి శ్రద్దలతో నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ముస్లిం సోదరసోదరీమణులకు ఈద్ ముబారక్ (శుభాకాంక్షలు) తెలియజేశారు.… Read More