YS Sharmila: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల త్వరలో ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టనున్నారు. పార్టీ ఏ భాద్యతలు అప్పగించినా స్వీకరిస్తానని ఇప్పటికే షర్మిల పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన వైఎస్ షర్మిలకు త్వరలో పీసీసీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించినట్లు సమాచారం.
ఈ నెల 17వ తేదీన మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలో ఏపీ లో లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్ధుల స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈలోపుగానే షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పగించాలని పార్టీ డిసైడ్ అయినట్లుగా తెలుస్తొంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 15 నుండి 20 అసెంబ్లీ స్థానాల గెలుపే లక్ష్యంగా పెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. సొంతంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం వచ్చే పరిస్థితి లేకపోయినా 15 – 20 స్థానాలు గెలుచుకుంటే కింగ్ మేకర్ పాత్ర పోషించవచ్చని ఆ దిశగా పని చేయాలని పార్టీ రాష్ట్ర నేతలకు పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
ఓ పక్క వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్ధం, వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, ఏపీ నేతలు కొప్పుల రాజు, రఘువీరారెడ్డి, జేడీ శీలం, వైఎస్ షర్మిల తదితరులు మణిపూర్ కు వెళ్లారు. ఇతక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ అఫీసు బేరర్లు కూడా మణిపూర్ సభలో పాల్గొన్నారు.
Chandrababu Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్ రేపు సుప్పీం కోర్టు తీర్పు ..సర్వత్రా ఉత్కంఠ
Brahmamudi May 24 Episode 418: కావ్య ఇంట్లో కి మాయ ని తీసుకురావడంతో ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. దుగ్గిరాల… Read More
May 24: Daily Horoscope in Telugu మే 24 – వైశాఖ మాసం – శుక్రవారం- రోజు వారి… Read More
IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను రద్దు చేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై… Read More
మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు ఈవీఎం ధ్వంసం కేసులో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. పోలింగ్ కేంద్రంలో… Read More
AP High Court: ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. అదే విధంగా పోటీ చేసిన… Read More
బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో మత్స్తకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పశ్చిమ మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన… Read More
AP High Court: రీపోలింగ్ జరపాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు, చంద్రగిరి వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వేర్వేరుగా… Read More
Bhuma Akhila Priya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో మరో ముగ్గురు నిందితులను… Read More
Prashant Kishor: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ… Read More
Pushpa 2: ఈ ఏడాది భారతీయ చలనచిత్ర రంగం మొత్తం ఎదురుచూస్తున్న సినిమా "పుష్ప 2". ప్రస్తుతం ఈ సినిమాకి… Read More
Satyabhama Movie: వివాహం అయిన తర్వాత కూడా హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకటి.… Read More
Suryavamsam Child Artist: విక్టరీ వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాల్లో సూర్యవంశం ఒకటి. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ… Read More
Laya: నటి లయను తెలుగు సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయవాడలోని బ్రాహ్మిన్ కుటుంబంలో లయ… Read More
Double iSmart: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన తొలి… Read More
Rakul Preet Singh: ఒకప్పుడు సౌత్ లో ప్రధానంగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగు… Read More