జాతకంలో ఎవరికి ఏ దోషం ఉంటే వాళ్ళు ఈ కార్తీకమాసం అంతా దానికి సంబంధించిన స్త్రోత్రాన్ని ఆ దేవతను ఆరాధించడం వల్ల విశేష మైన ఫలితం ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం తో బాధపడే వాళ్ళు, బైద్యనాద్ స్త్రోత్రం,ఆదిత్య హృదయం పఠించాలి,కుజ దోషం ఉన్న వాళ్ళు , వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు ఈ మాసమంతా శ్రీసుబ్రహ్మణ్య స్త్రోత్రం చదవాలి. వ్యాపారంలో నష్టాలు, కుటుంబ కలహాలు, అప్పులు ,కోర్ట్ కేసుల్, అపనిందలు , రాహు గ్రహ దోషాలు ఉన్న వారు మంగళ చండికా స్త్రోత్రం చదవాలి.
మంత్ర సాధన చేస్తున్న వాళ్ళు, కొత్తగా దీక్ష తీసుకుని ఉపాసన చేస్తున్న వాళ్ళు చర్మ వ్యాధులు, అధిక రక్తపోటు మధుమేహ వ్యాధి ఉన్న వారు ఈ మాసం మొత్తం మానసా దేవీ స్త్రోత్రం చదవాలి. నేత్ర వ్యాధులు, ఏదైనా మీపైన ప్రయోగం జరిగింది అని అనుమానం ఉన్న వాళ్ళు, ఎంత కష్టపడ్డా ఎదుగుదల గుర్తింపు లేని వారు గరుడ ప్రయోగ మంత్రం చదవాలి. శత్రు బాధలు ఉన్నవారు దుర్గా స్త్రోత్రం,శుభకార్యము జరగాలి అని కోరుకునే వారు లలితా సహస్త్ర నామం పారాయణం చేయాలి. వీటిని భక్తి శ్రద్ధలతో ఈ నెలంతా ఒకేసమయంలో అంటే ఏదైనా నిర్ణయించుకున్న సమయం ప్రాతఃకాలంలో లేదా సాయంత్రం శుచితో, శుభ్రతతో పవిత్రమైన మనసుతో పారాయణం చేస్తే అవి సిద్ధిస్తాయి.
This post was last modified on November 15, 2020 8:51 pm
Krishna Mukunda Murari Today Episode May 31 2024 Episode 484 highlightsభవానీ దేవి రేవతి తో నీ… Read More
May 31: Daily Horoscope in Telugu మే 31 – వైశాఖ మాసం – శుక్రవారం- రోజు వారి… Read More
IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కి హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. కేంద్ర… Read More
YSRCP: ఏపీలో అధికారంపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మరోసారి ప్రభుత్వాన్ని… Read More
Pushpa 2: సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్-రష్మిక జంటగా నటించిన పుష్ప-2లోని 'కపుల్' సాంగ్ 12 దేశాల్లో ట్రెండింగ్… Read More
AP Election 2024: ఏపిలో ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారికి అరెస్టు చేస్తామని… Read More
KTR: రాజకీయ కక్షతోనే రేవంత్ సర్కార్ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్… Read More
YCP MLA Pinnelli: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ఇటీవల పలు కేసులు నమోదు అయిన… Read More
Road Accident: జమ్మూకశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. జమ్ము – పూంచ్ రహదారిపై బస్సు అదుపుతప్పి లోయలో పడిన ప్రమాదంలో… Read More
ఏపీలో 2019, మే 30వ తేదీన ప్రజా తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం మారింది. ఆ రోజు వైసీపీ అధినేత.. `జగన్… Read More
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సారైనా గెలుస్తారా? సుదీర్ఘ ఓటముల తర్వాత.. ఇప్పటికై నా విజయం దక్కించుకుంటారా?… Read More
ఏపీలో ఎన్నికలు ముగిసి.. పది రోజులు దాటింది. మరో పది రోజుల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా జరగ నుంది.… Read More
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే.. బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ.. మాట్లాడి..మంత్రి పదవిని తృటిలో పోగొట్టుకున్న మైనారిటీ నాయకుడు.. జలీల్… Read More
ఈ నెల 13 వరకు ఎంతో బిజీగా ఉన్న నాయకులు, పార్టీ కార్యకర్తలు కూడా.. తర్వాత కొంత ఫ్రీ అయ్యారు.… Read More
సీదిరి అప్పలరాజు. డాక్టర్ టు పొలిటీషియన్ అయిన నాయకుడు. వైసీపీలో ప్రస్తుతం మంత్రిగా ఉన్నా రు. వాస్తవానికి.. ఆయన నిత్యం… Read More