జాతీయ పార్టీల ప్రమేయం లేకండా ఏ ఫ్రంట్ కూడా మనుగడ సాగించలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజిక్కడ ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి సహకరించాలని కోరుతూ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తనను కోరారనీ, అందుకు తాను అంగీకరించాననీ చెప్పారు. అలాగే పోలవరం సమస్యలను, అభ్యంతరాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న తన వినతికి ఆయన అంగీకరించారనీ చంద్రబాబు పేర్కొన్నారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పోలవరం నిర్మాణం నిలిపివేయాలని కోరతున్న సంగతి తెలిసిందే. తమ రాష్ట్రంలో ముంపు ప్రాంతాలు, నిర్వాసితుల నష్టపరిహారం సమస్యలను పరిష్కరించకుండా పోలవరం నిర్మాణం కొనసాగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా బిల్లుకు తెలుగుదేశం మద్దతు కోరుతూ నవీన్ పట్నాయక్ దూత ఒకరు అమరావతిలో చంద్రబాబును కలిశారు. ఆ సందర్భంగా చంద్రబాబు పోలవరం విషయం ప్రస్తావించి చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమేనని చెప్పడంతో అందుకు ఆయన అంగీకరించారు. ఈ సంగతి తెలియజేస్తూ చంద్రబాబు త్వరలో ఒడిశా సీఎంతో పోలవరంపై చర్చించనున్నట్లు చెప్పారు.
Nuvvu Nenu Prema May 20 Episode 628: విక్కీ పద్మావతి ఇద్దరు అరవింద ఇంటికి వెళ్లి అరవిందతో మాట్లాడుతూ… Read More
Krishna Mukunda Murari May 20 Episode 474: ముకుంద కనిపించట్లేదని ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉంటారు తను… Read More
May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More
Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More
YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More
Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More
Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More
OTT: ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More
Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More
Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More
Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More
Shobha Shetty: బిగ్బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More
JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More
TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More
ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More