Odisha: ఒడిశా రాష్ట్రంలో శనివారం ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. ఈ క్రమంలో వర్షంతో పాటు భారీగా పిడుగులు పడ్డాయి. దీంతో 12 మంది మరణించినట్లు 14 మంది గాయపడినట్లు ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఇదే సమయంలో 8 పశువులు కూడా మరణించినట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం ప్రకటన చేయడం జరిగింది. రెండు గంటల వ్యవధిలో ఏకంగా 61 వేల పిడుగులు పడినట్లు స్పష్టం చేయడం జరిగింది. దీంతో మృతుల కుటుంబాలకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషీయా ప్రకటించడం జరిగింది. ఇంకా పశువుల మరణాల విషయంలో కూడా సహాయం చేస్తామని స్పష్టం చేయడం జరిగింది.
ఎక్కువగా ఖుర్ధా జిల్లాలో.. మరణాలు నమోదు అయ్యాయని ఒడిశా ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఈ ప్రాంతంలో అత్యధికంగా నలుగురు వ్యక్తులు మరణించినట్లు స్పష్టం చేయడం జరిగింది. ఒడిశాలో జంట నగరాలైన భువనేశ్వర్, కటక్ సహా తీర ప్రాంతాలలో భారీ వర్షాలు పడటంతో పిడుగులు పడ్డాయి. అంతకుముందే భారత వాతావరణ శాఖ శనివారం ఒడిశాలో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడతాయని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా.. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను కూడా జారీ చేసింది. మరి కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించడం జరిగింది.
ఈ క్రమంలో ఉదృతంగా శనివారం వర్షం పడటంతో పాటు భారీగా పిడుగులు పడటంతో.. ఊహించని విధంగా ప్రాణ నష్టంతో పాటు.. పశువులు మరణించడం జరిగింది. ఇది ఎలా ఉంటే ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండం సక్రియంగా ఉందని మరో రెండు రోజుల్లో ఒడిశాలో వర్షాలు పడే అవకాశం ఉందని మరోసారి భారత వాతావరణ శాఖ ప్రకటన చేయడం జరిగింది. సెప్టెంబర్ 7వ తారీకు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
1. ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉన్నప్పుడు సమీపంలోని పక్కా భవనంలోకి వెళ్లి తలదాచుకోవాలి.
2. మైదాన ప్రాంతాల్లో చెవులు మూసుకొని వంగి, మోకాళ్లపై కూర్చోవాలి.
3. ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై సమాంతరంగా పడుకోకూడద్దు.
4. ఓ బృందంగా వెళుతున్నప్పుడు. విడి విడిగా విడిపోయి నడవాలి.
5. వీలైనంత వరకు మైదాన ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
6. పర్వతాలలాంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లకూడదు.
7. ఎత్తై చెట్ల కింద తలదాచుకోకూడద్దు.
8. చార్జింగ్ అవుతున్న ఫోన్ను వినియోగించవద్దు.
9.ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి.
10.ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు స్నానం చేయడం, పాత్రలు కడగటం ఆపేస్తే మంచిది. ఎందుకంటే లోహపు పాత్రలు, పైపుల ద్వారా ఒక్కసారిగా పెద్దమొత్తంలో విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుంది.
11.ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిదే. 12.కారులో ఉంటే అందులోనే ఉండటం ఉత్తమం.
13.పొలాల్లో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి, భూమి పొడిగా ఉన్న చోటుకి వెళ్లాలి.
14.ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కిందకు, టవర్ల కిందకు వెళ్లకూడదు.
15.అంతేకాదు పిడుగులు పడుతున్న సమయంలో సెల్ఫోన్, ఎఫ్ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించకూడదు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి.
16.ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లను ఆపేయాలి. లేదంటే పిడుగు పడినప్పుడు విద్యుత్ తీగల ద్వారా హై వోల్టేజీ ప్రవహించడంతో అవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది.
17.ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని తెలిస్తే బయటకు వెళ్లకుండా పనులను వాయిదా వేసుకోవాలి.
Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: విక్కీ ఉద్యోగ ప్రయత్నంలో చాలా ఆఫీసులకి తిరుగుతాడు. కానీ… Read More
Brahmamudi May 17 2024 Episode 412: దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More
May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More
EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More
AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More
CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More
Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More
పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More
OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషించిన అరాణ్మణై 4 తో పాటు విశాల్ రత్నం సినిమా లు ఒకేరోజు ఓటిటి… Read More
Scam 2010 Web Series: స్కాం వెబ్ సిరీస్ లో ఇప్పుడు మూడో ఎపిసోడ్ రిలీజ్ కి రెడీ అయింది.… Read More
Manjummel Boys OTT: మలయాళం నుంచి వచ్చిన అనేక సినిమాలు 2024 లో టాలీవుడ్ లో సూపర్ సంపాదించుకున్న సంగతి… Read More
Big Boss Siri: తెలుగు బుల్లితెరపై అనేకమంది యాంకర్లు మరియు నటీనటులు తమ అందచందాలను ఆరబోస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్న సంగతి… Read More
Devara: మే 20వ తారీకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అని అందరికీ తెలుసు. బ్యాక్ టు బ్యాక్ హిట్… Read More
Tollywood Actor: పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..? చైల్ట్ ఆర్టిస్ట్ గా అతను సినీ పరిశ్రమలోకి వచ్చాడు.… Read More