కేరళ: శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన బిందు అమ్మాని అనే మహిళపై ఆందోళనకారులు కారంపొడితో దాడి చేశారు. ఎర్నాకుళం సిటీ పోలీస్ కమీషనర్… Read More
న్యూఢిల్లీ: శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టం రూపొందించాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి మూడవ వారంలోపు కొత్త చట్టం తీసుకురావాలని సూచించింది. బుధవారం… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలనే అంశాన్ని సుప్రీం కోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన… Read More
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పునసమీక్ష కోరుతూ దాఖలయిన పిటిషన్లను అయిదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఏడుగురు సభ్యుల విస్తృత… Read More
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు... గరువారం మరో రెండు కీలక కేసులకు సంబంధించిన తీర్పును వెలువరించనుంది. శబరిమలలో మహిళల ప్రవేశం, రాఫెల్… Read More