తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత మేటి ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు సాధించిన తర్వాత గణేష్ నిదానంగా నిర్మాణ రంగానికి దూరం అయి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఇక అతని రాజకీయ జీవితం ఎన్ని రోజులు ఉందో ఎలా ముగిసిందో అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే….
బండ్ల గణేష్ తాజాగా కమలనాధుల కోటలో ఒకటి రెండు రోజుల్లో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజుల నుండి కాంగ్రెస్ నుండి మరియు ఇతర పార్టీల నుండి తెలంగాణ బీజేపీ లోకి వలసలు ఎక్కువ అయ్యాయి. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన గణేష్ పార్టీ గెలవకపోతే బ్లేడ్ తో తన గొంతు కోసుకుంటా అని శపథం చేశాడు. దీనిపై ఎంతోమంది ఎన్నో కామెంట్స్ చేసి అతనిని ఆట పట్టించారు. సినిమాల్లో కూడా ఈ వ్యవహారంతో సీన్లు రూపొందడం గమనార్హం.
అయితే గణేష్ మాత్రం ట్రెండ్కు తగ్గట్టు బీజేపీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సినీ గ్లామర్ కోసం పరితపిస్తూ ఉందని… తాజాగా విజయశాంతిని కూడా అలాగే తమ పార్టీలోకి చేసుకున్నారని అంటున్నారు. ఇక గణేష్ బిజెపిలో చేరే ముందు ఒక కీలక పోస్ట్ కావాలని అడుగుతున్నారని సమాచారం వచ్చింది. 2018 సెప్టెంబర్ లో రాహుల్ గాంధీ సమక్షంలో బండ్ల కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అతను వారి పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా వెలుగొందారు. ఇక ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రచారస మయంలో చేసిన కామెంట్స్ అయితే ఇప్పటికీ రూపంలో సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటాయి.
2018 లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవి చూసిన తర్వాత సైలెంట్ గా అయిపోయారు. అసలు రాజకీయంగా తనకు ఎవరితో ఎలాంటి సంబంధం లేదు అని చాలాసార్లు చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ లోకి గణేష్ ఎంట్రీ అవుతుంది అని అనుకున్నారు కానీ అది సాధ్యపడలేదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం గణేష్ తో ఖచ్చితంగా ఒక సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపిన తర్వాత గణేష్ కూడా తను దేవుడిలా ఆరాధించే పవన్ అడుగుజాడల్లో నడవాలని అనుకుంటున్నారని పలువురు అంటున్నారు. అందుకే అతను మళ్ళీ బిజెపిలో చేరి తెలంగాణ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారట.
This post was last modified on November 25, 2020 7:24 pm
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More
SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More
Tollywood Actress: సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More
Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొందరు మహిళలు ఏడ్చేశారు.. మరికొందరు కొంగు చాపారు. ఇంకొందరు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక,… Read More
ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గత ఎన్నికలకంటే కూడా ఎక్కువగా ఉంది. దీనికి రీజన్ ఎవరు? అంటే..… Read More
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొన్ని… Read More
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ నమోదు ప్రక్రియ అనూహ్యంగా పెరిగిన తర్వాత.. రెండు వైపులా ఒక విధమైన స్తబ్దత… Read More