Big Breaking : చత్తీస్గడ్ ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపిన మావోయిస్టు పార్టీ తమ వద్ద బందీగా ఉన్న రాకేష్ సింగ్ ను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. 2వేల మంది పోలీసులు తమపై దాడికి వచ్చారని ప్రకటనలో తెలిపింది. దాడిలో నలుగురు మావోయిస్టులు కూడా చనిపోయారని చెప్పింది. ఎన్ కౌంటర్ లో 14 ఆయుధాలు, రెండు వేల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. తమపై సమాధాన్ ప్రవార్ పేరుతో మోడీ, అమిత్ షా యుద్ధానికి దిగారని ఆరోపించింది. చత్తీస్గడ్ ప్రభుత్వం మధ్యవర్తులను ప్రకటిస్తే చర్చలకు సిద్ధమని పేర్కొంది.
రెండు రోజుల క్రితం చత్తీస్గడ్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 22 మంది జవాన్ లు అమరులైన విషయం తెలిసిందే. 30మందికిపైగా జవాన్ లు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఇద్దరు ఏపికి చెందిన జవాన్ లు కూడా ఉన్నారు. చర్చలకు సిద్ధం అంటూ మవోయిస్టు కమిటీ చేసిన ప్రకటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More
టీడీపీలో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర విషయం.. ఆపార్టీ పగ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేపడతార నే. చంద్రబాబు తర్వాత.. పార్టీకి… Read More
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చర్చగానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More
SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More
Tollywood Actress: సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More
Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More