దివంగత మాజీ ముఖ్య మంత్రి ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా ప్రకటించుకున్న జయలలిత 1991 నుంచి 1996, 2001 లో కొంతకాలం, 2002 నుంచి 2006, మే 2015 నుండి డిసెంబర్ 2016 మరణించే వరకు ముఖ్యమంత్రి గా ఉన్నారు. అంతకు ముందు 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కూడా ప్రాతినిధ్యం వహించారు. 2014 సెప్టెంబరు 27 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత అరెస్టు అయ్యారు. దాంతో ఆమె తన ముఖ్య మంత్రి పదవి రద్దయింది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రిగా నిలిచారు. అయితే 2015 మే 11న కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జయలలిత 2016 డిసెంబరు 5న రాత్రి 11:30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జయలలిత మరణానంతరం పన్నీరు సెల్వంను ముఖ్య మంత్రిగా ఎన్నుకున్నారు. జయలలితను ఆమె అభిమానులు పురట్చి తలైవి (విప్లవ నాయకురాలు), అమ్మ గా సంభోదించేవారు.
కాగా వేద నిలయాన్ని స్మారక చిహ్నంగా మారుస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం ఈ నెల 25వ తేదీన సివిల్ కోర్టులో రూ.67.9 కోట్లు జమ చేసింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యానికి గురి అవ్వకతప్పదు. కిలోల కొద్ది బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి.
వేద నిలయంలో 4.3 కిలోల బంగారం, 601 కిలోల వెండి, 10,438 దుస్తులు, 8,300 పుస్తకాలు, పూజ వస్తువులు, పలు వస్త్రాలు కలిపి మొత్తం 32,721 వస్తువులున్నాయి. వాటిలో 162 వెండి వస్తువులు, 11 టీవీలు, పది రిఫ్రిజిరేటర్లు, 38 ఎయిర్ కండీషనర్లు, 556 ఫర్నిచర్ , 6,514 కిచెన్ పాత్రలు, 1055 షో కేస్ కత్తులు, 15 పూజ పాత్రలు, 10,438 పాద రక్షలు, 29 మొబైల్ ఫోన్ లు, 221 కిచెన్ ఎలక్ట్రికల్ ఉప కరణాలు, 394 జ్ఞాపికలు, 653 ఐటీ, కోర్టు, లైసెన్సుల పత్రాలు, 65 సూట్ కేసులు, ఆరు గడియారాలు, 108 సౌందర్య సాధనాలు ఉన్నాయి.
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More
టీడీపీలో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర విషయం.. ఆపార్టీ పగ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేపడతార నే. చంద్రబాబు తర్వాత.. పార్టీకి… Read More
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చర్చగానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More
SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More
Tollywood Actress: సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More
Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More