Tag : ayodhya latest news

అయోధ్యలో ఆవులకు చలికోట్లు!

అయోధ్యలో ఆవులకు చలికోట్లు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇకపై ఆవులు చలికోట్లతో దర్శనమివ్వనున్నాయి. గోసంరక్షణకు బిజెపి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా చలికాలం… Read More

November 25, 2019

మరో కీలక తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు... బుధవారం మరో కీలక తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సమాచారహక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న… Read More

November 12, 2019

అయోధ్యలో ఏ ట్రస్ట్ ఆలయాన్ని నిర్మిస్తుంది?

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సంబంధించి ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఆ ప్రక్రియ మొదలు పెట్టింది. అయితే,… Read More

November 12, 2019

‘ప్రజలు సంయమనం పాటించాలి’

అమరావతి: అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు.… Read More

November 9, 2019

‘బాబరీ మసీదు విధ్వంసం నేరమే’!

న్యూఢిల్లీ: బాబరీ మసీదు కూల్చివేత చట్టవ్యతిరేక చర్య అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1949లో వివాదస్థలంలో దొంగతనంగా రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టించిన చర్య కూడా చట్టవ్యతిరేకమేనని… Read More

November 9, 2019

అయోధ్య వివాదస్థలంలో రామాలయం..సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

న్యూఢిల్లీ: రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల వివాద స్థలం హిందువులకే చెందాలనీ, రామాలయం… Read More

November 9, 2019

బాల రాముడు కక్షిదారుడు..అయోధ్య తీర్పు!

న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.1945 నాటి తీర్పును వ్యతిరేకిస్తూ షియా వక్ఫ్ బోర్డు   దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం… Read More

November 9, 2019