కర్నూలు: నంద్యాల పార్లమెంట్ జనసేన అభ్యర్ధి, సిట్టింగ్ ఎంపి ఎస్పివై రెడ్డి మంగళవారం తుదిశ్వస విడిచారు. అనారోగ్యం కారణంగా కొద్ది రోజులుగా హైదరాబాదులో ఒక కార్పోరేట్ ఆసుపత్రిలో… Read More
కర్నూలు, ఏప్రిల్ 4: సీనియర్ నాయకుడు, నంద్యాల జనసేన అభ్యర్థి, సిటింగ్ ఎంపీ ఎస్పివై రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా తిరుగుతున్న ఆయన… Read More
నంద్యాల, ఎప్రిల్ 2 : కొద్ది రోజులలో జరగనున్న ఎన్నికలలో కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ సీట్ను ముక్కోణపు పోటీలో ఎవరు కైవసం చేసుకుంటారు అన్నది ఆసక్తికరంగా… Read More
నంద్యాల: ఎన్నికల్లో ఒక పార్టీ తరుపున ఒకే కుటుంబానికి చెందిన వారు ఇద్దరు పోటీ చేయటం సర్వసాధారణం. ముగ్గరు పోటీ చేయటం అరుదు. ఇక నలుగురు పోటీ చేయటం ఇప్పటి వరకూ జరిగిన… Read More
అమరావతి, మార్చి 20: జనసేన పార్టీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్ధిత్వాన్ని సీనియర్ పార్లమెంట్ సభ్యుడు ఎస్ పి వై రెడ్డికి ఖరారు చేశారు. టిడిపిని వీడిన ఎస్… Read More
కర్నూలు, మార్చి 20: నంద్యాల పార్లమెంట్ సభ్యుడు ఎస్పివై రెడ్డి కుటుంబం జనసేన పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. జనసేన పార్టీ తరపున ఎస్పివై రెడ్డి ఎంపి అభ్యర్థిగా… Read More
అమరావతి, మార్చి 18: సీనియర్ పార్లమెంట్ సభ్యుడు ఎస్పివై రెడ్టి టిడిపిని వీడారు. మూడు పర్యాయాల నుండి నంద్యాల పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్పివై రెడ్డి… Read More