శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని కేంద్రం ప్రభుత్వ నిర్వీర్యం చేసిన నేపథ్యంలో అక్టోబరు 31 తర్వాత జమ్ముకశ్మీర్, లద్దాఖ్లు అధికారికంగా కేంద్ర పాలిత… Read More
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన వ్యాజ్యాలను విచారించేందుకు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సుప్రీం… Read More
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో తప్పులు దొర్లాయి. మొత్తం ఈ బిల్లులో 52 తప్పులను గుర్తించారు. అయితే ఈ తప్పులను సరిచేస్తూ కేంద్రం గురువారం మూడు పేజీల… Read More
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముప్తీలకు గృహనిర్బంధం నుంచి పాక్షిక విముక్తి లభించింది. తమ కుటుంబ సభ్యులను… Read More
లడాఖ్: కాశ్మీర్ పై పాకిస్థాన్ కు ఎప్పుడూ ఏడుపేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కశ్మీర్పై పాకిస్థాన్కు ఎటువంటి అధికారం లేదన్నారు. లడాఖ్… Read More
న్యూఢిల్లీః కశ్మీర్లో ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఇంతకంటే రాజకీయం ఉండబోదని, ఇది దేశద్రోహంగా భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.… Read More
న్యూఢిల్లీః ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్ముకాశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల్ని సమీక్షించేందుకు శ్రీనగర్కు వెళ్లిన 11 విపక్ష పార్టీల సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీనగర్ ఎయిర్పోర్టులో రాహుల్… Read More