ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు తమ సేవలకు దూరమయ్యారు. దీంతో కీలకమైన పింఛన్ల పంపిణీ వ్యవహారం.. రాజకీయ దుమారం రేపింది. వలంటీర్లు ఆగిపోవడానికి.. చంద్రబాబు చేసిన పని కారణమని వైసీపీ నాయకులు ప్రచారం చేశారు. దీనిని తొలి రెండు రోజులు మెజారిటీ ప్రజలు నమ్మారు. ప్రతి నెలా 1వ తేదీనే తమ ఇంటికి వచ్చి తలుపు కొట్టి మరీ పింఛన్లు పంపిణీ చేసిన వలంటీర్లను చంద్రబాబు ఆపించడమేంటని.. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులు లబ్ధిదారులు గగ్గోలు పెట్టారు.
దీనికి కారణం చంద్రబాబు, ఆయన పరివారం చేసిన కుట్రలేనని ప్రజలు చర్చించుకున్నారు. మొత్తానికి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇక, అప్పటి నుంచి ఈ చర్చ యూటర్న్ తీసుకుంది. పింఛన్ల పంపిణీ గంటల కొద్దీ ఆలస్యం కావడం.. నిధులు కూడా సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో వందల మంది లబ్ధి దారులు గంటల కొద్దీ వేచి.. చూసి సొమ్మసిల్లిన సందర్భాలు కూడా కనిపించాయి. ఇది అంతిమంగా జగన్ మెడకు చుట్టుకుంది.
చంద్రబాబు వలంటీర్లను ఆపేశారు. బాగానే ఉంది. మరి సచివాలయాలకు వచ్చిన మాకు పింఛన్లు సక్రమంగా ఇవ్వాలి కదా..? ఇది చంద్రబాబు తప్పు కాదు కదా! జగనే ఉద్దేశ పూర్వకంగా నిధులు ఇవ్వ కుండా.. గంటల కొద్దీ మమ్మల్ని కూర్చోబెట్టారు. కనీసం కూర్చునేందుకు ఎలాంటి ఏర్పాటు చేయలేదు. టెంట్లు వేస్తామని చెప్పారు. నీళ్లు ఇస్తామన్నారు. కానీ, ఎక్కడా కనిపించలేదు. ఇది చంద్రబాబు తప్పు కాదు కదా!` అని మెజారిటీ పింఛను దారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, విజయనగరం, శ్రీకాకుళం వంటి ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాలలో అయితే.. బుధవారం రాత్రి 8 గంటల వరకు కూడా పింఛను దారులు అక్కడే ఉన్నా.. వారికి రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో ఈ పరిణామం జగన్ కు చుట్టుకుంది. జగన్ కావాలనే ఇలా చేస్తున్నారంటూ.. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ఆరోపించారు. తమపై ప్రేమ ఉంటే.. డబ్బులు రెడీ చేసుకుని.. ఉండాల్సింది. కానీ, ఆయన డబ్బులు లేకుండా మమ్మల్ని పిలిచి ఘోష పెడుతున్నారంటూ.. చాలా మంది వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే.. వలంటీర్లను ఆపారన్న ఆవేదన కంటే కూడా.. సచివాలయాలకు వచ్చినా.. పింఛన్లు ఇవ్వలేదన్న ఆవేదన.. పింఛను దారుల్లో కనిపించడం గమనార్హం.
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More
SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More
Tollywood Actress: సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More
Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొందరు మహిళలు ఏడ్చేశారు.. మరికొందరు కొంగు చాపారు. ఇంకొందరు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక,… Read More
ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గత ఎన్నికలకంటే కూడా ఎక్కువగా ఉంది. దీనికి రీజన్ ఎవరు? అంటే..… Read More
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొన్ని… Read More
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ నమోదు ప్రక్రియ అనూహ్యంగా పెరిగిన తర్వాత.. రెండు వైపులా ఒక విధమైన స్తబ్దత… Read More
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More