YSRCP: అధికార వైసీపీ గెలుపు గుర్రాల అన్వేషణలో భాగంగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తొంది. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జిలను నియమించిన వైసీపీ.. మరి కొన్ని నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్ ల పరిస్థితిపై అంచనాలకు వచ్చి వారి స్థానాల్లో కొత్త ఇన్ చార్జిల నియామకానికి చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలోని పత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పినట్లుగా తెలుస్తొంది. ఆ ఎమ్మెల్యేలను అమరావతికి పిలిపించి పార్టీ పరిశీలకుడు ఈ విషయాన్ని నింపాదిగా చెప్పారుట. కొత్త నియమితులు అవుతున్న ఇన్ చార్జిలకు సహకరించాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలేకు ఆదేశించినట్లుగా తెలుస్తొంది. అయితే ఈ పరిణామాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారుట.
అధిష్టానం నిర్ణయంపై వారు ఆగ్రహం గా ఉన్నట్లు సమాచారం. అధిష్టానం సీటును నిరాకరిస్తుందని తెలియడంతో జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు తన అనుచరవర్గంతో సమావేశం నిర్వహించారు. జగ్గంపేట సీటు తనకు ఖాయమని మరో పక్క మాజీ మంత్రి తోట నరసింహం ప్రకటించుకున్నారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీ నిర్ణయానికి వీరు బద్దులై ఉండి సహకరిస్తారా .. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మాదిరిగా కీలక నిర్ణయాలను తీసుకుంటారా అనేది వేచి చూడాలి.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు 2009, 2014 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత వైసీపీ నుండి ఎమ్మెల్యే గా గెలిచిన జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరడంతో చంటి బాబు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికలకు వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి చంటి బాబు విజయం సాధించారు. గోదావరి జిల్లాల్లో టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్ధులు పోటీ చేసే అవకాశం ఉండటంతో బలమైన బీసీ నేతలను రంగంలోకి దింపాలన్న ఆలోచనలో వైసీపీ ఉన్నట్లుగా సమాచారం.
Telangana Assembly: శాసనసభలో వాడివేడిగా చర్చ .. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
This post was last modified on December 16, 2023 12:23 pm
Prasanna Vadanam: తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుల్లో సుహాస్ ఒకరు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More
Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More
Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More
Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More
టీడీపీలో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర విషయం.. ఆపార్టీ పగ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేపడతార నే. చంద్రబాబు తర్వాత.. పార్టీకి… Read More
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చర్చగానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More