Categories: న్యూస్

ఎవరికి టిక్కెట్ ఇవ్వకూడదో వారికే ఇచ్చాడు చంద్రబాబు! ఇప్పుడు అనుభవిస్తున్నాడు!!

Published by
Yandamuri

ఎవరి కర్మకు వారే బాధ్యులు అంటారు. ఇందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడేమీ అతీతుడు కాదు.మొన్నటి ఎన్నికల్లో ఎవరికి పడితే వారికి టిక్కెట్టు ఇచేసిన ఫలితాన్ని చంద్రబాబునాయుడు ఇప్పుడు అనుభవిస్తున్నారు.

Chandrababu gave the ticket to whom they should not be given

ఓడిపోయాక కాడ దించేసిన ఆ నేతలను చూసి ఇపుడు చంద్రబాబు వాపోతున్నారు.మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అంటే ఇరవై ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ ముగ్గురి కారణంగా టిడిపి అత్యంత దయనీయ పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది .ఇప్పుడు అక్కడ పార్టీ జెండా కట్టే కార్యకర్త కూడా కనిపించడం లేదంటున్నారు.విశాఖ జిల్లాలో మూడు పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. గత 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

విశాఖ ఎంపీగా గీతం సంస్థల అధినేత శ్రీభరత్ ను, అనకాపల్లి నుంచి ఆడారి ఆనంద్, అరకు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కిశోర్ చంద్రదేవ్ కు టిక్కెట్ లు ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ముగ్గురూ ఓటమి పాలయ్యారు.విశాఖ ఎంపీగా పోటీచేసిన శ్రీభరత్ తన ఓటమికి టీడీపీ నేతలే కారణమని భావిస్తూ ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాను అధిష్టానానికి ఈ విషయాన్ని నివేదికలతో సహా ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని శ్రీ భరత్ అసహనంతో ఉన్నారని సమాచారం. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.

ఖర్చు కూడా పార్టీ కోసం పెట్టడం లేదు. ఇటీవల కొందరు పార్టీ కార్యాలయం, కార్యక్రమాల నిర్వహణ కోసం కొంత మొత్తాన్ని ఇవ్వాలని శ్రీభరత్ వద్దకు వెళ్లగా ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది.ఇక అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆడారి ఆనంద్ వైసీపీలో చేరిపోయారు.ఇక అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కిశోర్ చంద్రదేవ్ అసలు పార్టీలోనే లేడనుకోవాలి. ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకే పరిమితమయ్యారు. ఇలా విశాఖ జిల్లా లోని మూడు పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అనేది లేకుండా పోయిందంటున్నారు.

ఇందుకు నింది౦ చాల్సింది చంద్రబాబునాయుడునేనని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.ఎన్నికల సమయంలో క్యాష్ సూట్కేసులతో వచ్చేసిన వారికి చంద్రబాబు టిక్కెట్లిచ్చే పంపారని వారు ఓడిపోయాక పార్టీ ముఖం కూడా చూడ్డం లేదని పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు.చివరకు వియ్యంకుడు బాలయ్య చిన్నల్లుడు భరత్ కూడా పార్టీకి హ్యాండ్ ఇవ్వడంతో చంద్రబాబు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారట.అయినా మేకపోతు గాంభీర్యంతో అలా ముందుకు వెళదామంటూ చంద్రబాబు నెట్టుకొస్తున్నారు.

This post was last modified on September 18, 2020 12:56 pm

Yandamuri

Share
Published by
Yandamuri

Recent Posts

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Prasanna Vadanam: తెలుగు ఇండ‌స్ట్రీలో క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన న‌టుల్లో సుహాస్ ఒక‌రు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More

May 18, 2024

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More

May 18, 2024

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More

May 18, 2024

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More

May 18, 2024

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీలో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌రికీ అంతుచిక్క‌ని విష‌యం.… Read More

May 18, 2024

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చెల‌రేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More

May 18, 2024

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

టీడీపీలో ఇప్పుడు జ‌రుగుతున్న ఆస‌క్తికర విష‌యం.. ఆపార్టీ ప‌గ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేప‌డ‌తార నే. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీకి… Read More

May 18, 2024

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More

May 18, 2024

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More

May 17, 2024

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More

May 17, 2024

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024