Farmers Protest : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా….. పార్లమెంటులో ఆమోదం పొందిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులంతా రెండు నెలలుగా ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు డిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ చివరికి హింసాత్మకంగా మారింది. ఈ తరుణంలో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం రోజు చోటుచేసుకున్న ఘటన తర్వాత రైతులు పెద్దఎత్తున కనిపించకుండా పోయిన విషయం తీవ్ర దుమారం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే…. పంజాబ్ రాష్ట్ర మానవ హక్కుల సంఘం విడుదల చేసిన ప్రకటన ప్రకారం జనవరి 26 తర్వాత వారి రాష్ట్రానికి చెందిన చాలా మంది నిరసనకారులు అదృశ్యమయ్యారట. ఢిల్లీ లో ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న వారిలో దాదాపు 100 మంది రైతులు నాలుగు రోజులుగా కనిపించడం లేదని వారు తెలిపారు. అంతేకాకుండా పంజాబ్ సమీపంలో ఒకే గ్రామానికి చెందిన 12 మంది రైతులు కనిపించకుండా పోయినట్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదే విషయాన్ని తమ రిపోర్టులో కూడా వెల్లడించారు.
ముఖ్యంగా ఎర్రకోటపై జెండా ఎగరేసినవారే తప్పిపోయిన వారి జాబితాలో ఎక్కువమంది ఉన్నారని వివరించారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చినట్లు అయింది. ఇప్పుడు రైతులు ఏమయ్యారు అన్న విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. మరొకవైపు నిరసనలో పాల్గొన్న 200 మంది రైతుల పై కేంద్ర ప్రభుత్వం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
కొందరి మీద అయితే దేశద్రోహం కేసు కూడా నమోదు చేశారు. ఇక ఇలా కేసులు ఎదుర్కొంటున్న వారికి ఉచిత న్యాయ సేవలు అందించాలని పలు సంఘాల నాయకులు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతానికి అయితే రైతుల నిరసనలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం తో ముందుకు రాకపోతే పరిస్థితి చేయి దాటి పోయే లాగా ఉంది.
This post was last modified on January 30, 2021 11:51 pm
Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More