త్వరలోనే జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఏపీలో పుంజుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అన్ని వ్యూహాలకూ పదును పెంచుతోంది. 2014లో ఎక్కడైతే.. నామరూపాలు లేకుండా పోయిందొ.. అక్కడే పార్టీ పుంజుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా వైఎస్ కుమార్తె షర్మిలను రంగంలోకి దింపిన కాంగ్రెస్ పెద్దలు.. అక్కడితో పనిముగించలేదు. ఇప్పుడు కీలకమైన నాయకులను కూడా ఏపీకి పంపుతోం ది. వారితో ప్రచారం చేయిస్తోంది.
సోమవారం నుంచి వరుసగా.. ప్రాంతీయ సమన్వయ కమిటీల సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. వీటితోపాటు.. మూడు ప్రాంతాల్లో (ఉత్తరాంధ్ర-కోస్తా-రాయలసీమ) భారీ బహిరంగ సభలకు కూడా తెరదీ సింది. ఈ క్రమంలో ఆయా సభలకు అతిరథ మహారథులు వంటి జాతీయ నాయకులతోపాటు..పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులను కూడా ల్యాండ్ చేయిస్తోంది. వారి ప్రసంగాలు.. ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న సంక్షేమం వంటివాటిపై కాంగ్రెస్ దృష్టి పెట్టనుంది.
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు, ఏడు హామీలను అమలు చేస్తున్న విషయం తెలి సిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పుంజుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోఅలాంటి పథకాలనే ఏపీలోనూ అమలు చేస్తామని చెప్పడం ద్వారా..ఇక్కడ పునాదులు వేసుకునేందుకు ప్రయత్నాలు చేపడుతోంది. ముఖ్యంగా ఏపీకి ప్రధాన డిమాండ్లుగా ఉన్న పోలవరం నిర్మాణం, ప్రత్యేకహోదా, విశాఖ స్టీల్ కర్మాగారాన్ని ప్రైవేటు పరంగా చూడడం కాంగ్రెస్ అజెండాలో కీలకంగా ఉన్నాయి.
ఇదేసమయంలో ఇతర హామీలైన.. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాలను ప్రకటించాలని అనుకున్నా.. ఇప్పటికే దీనిని టీడీపీ-జనసేన కూటమి తీసేసుకుంది. ఈ నేపథ్యంలో మరిన్ని పథకాలకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. ఇదిలావుంటే.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కర్ఱాటన ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్లు ఏపీకి స్టార్ క్యాంపెయినర్లుగా మారనున్నారు. మరి ఏమేరకు ఫలితం దక్కుతుందో చూడాలి.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దెందులూరు. ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడ మార్పు స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం. కూటమి… Read More
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా… Read More
POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) రాజధాని ముజఫరాబాద్ లో ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య రేకెత్తిన ఘర్షణలు తీవ్ర… Read More
Ravi Teja: చిత్ర పరిశ్రమలో కథలు ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. ఒక హీరో… Read More
Big Breaking: ప్రస్తుత కాలంలో అనేక ప్రమాదాలు జరుగుతున్న సంగతి మనం చూస్తూనే ఉంటున్నాం. ఇక ఇటువంటివి సాధారణమైన మనుషులకి… Read More
Kona Venkat: బాపట్ల జిల్లాలో సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పై కేసు నమోదైంది. దళిత యువకుడిపై దాడి… Read More
Kriti Sanon: టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చిన ముద్దుగుమ్మల్లో కృతి సనన్… Read More
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవేళ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధులతో కలిసి ఫుట్… Read More
Aparichithudu: గత కొంతకాలం నుంచి తెలుగు తమిళ భాషల్లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు సోమవారం జరగనున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి బ్రేక్ పడింది. ఇక సోమవారం రోజున ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో చివరి రోజు అయిన… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెగా కుటుంబంలో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో... అందరు… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మొత్తం చల్లబడిపోయింది. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాజకీయ నాయకులందరూ ఇండ్లల్లోనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్… Read More
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆయనను ఓడించాలనే వ్యూహంతో వైసీపీ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.… Read More
May 12: Daily Horoscope in Telugu మే 12 – వైశాఖ మాసం – ఆదివారం - రోజు… Read More