అమరావతి, ఏప్రిల్ 11: రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా దాదాపు 30శాతం పోలింగ్ కేంద్రాల్లో ఇవిఎంలు మోరాయించడంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6.30గంటలకు వచ్చి క్యూలైన్లో నిలుచున్నా 10గంటల వరకూ పలు కేంద్రాల్లో ఇవిఎంలు పని చేయకపోవడం వల్ల ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
30శాతం ఈవిఎంలు పని చేయకపోవడంతో మూడు గంటలు వృధా అయ్యిందని, ఈ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని టీడీపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. పలు కేంద్రాల్లో టిడిపికి ఓటు వేస్తే వైసిపికి పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ఈవిఎంల పనితీరుపై ఓటర్లు ఆందోళనలో ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ రాశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇవిఎంల సమస్యలపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు.
ఈవిఎంలు పని చేయకపోవడం నిజం కాదని వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి అంటున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైవి ఆరోపించారు.
సిఇఒ గోపాలకృష్ణ ద్వివేది వివరణ
రాష్ట్ర వ్యాప్తంగా 45,900 పోలింగ్ కేంద్రాలు ఉంటే కేవలం 362 కేంద్రాల్లో మాత్రమే ఇవిఎంలు పని చేయడం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెబుతున్నారు. సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించడానికి తగినంత మంది ఇంజనీర్లు ఉన్నారని ద్వివేది తెలిపారు. గతంలో కంటే ఈ సారి పోలింగ్ శాతం పెరుగుతుందని ద్వివేది ఆశాభావం వ్యక్తం చేశారు.
This post was last modified on April 11, 2019 12:04 pm
Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More