Lokesh Yuvagalam Padayatra: లోకేష్ కు షాక్ ఇచ్చిన ఇద్దరు ఎంపీలు

Published by
sharma somaraju

Lokesh Yuvagalam Padayatra: రాష్ట్రంలో వైసీపీ గాలిలోనూ ముగ్గురు నేతలు ఎంపీలుగా గెలిచారు. విజయవాడ నుండి కేశినేని నాని, గుంటూరు నుండి గల్లా జయదేవ్, శ్రీకాకుళం నుండి కింజారపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించిన అమర్ రాజా ఫ్యాక్టరీ పై అధికారులు తనిఖీలు నిర్వహించడం, నోటీసులు జారీ చేయడం వంటివి జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ పరిశ్రమపై ప్రభుత్వం దృష్టి సారించడంతో గల్లా జయదేవ్ రాజకీయంగా సైలెంట్ అయ్యారు. టీడీపీకి దూరంగా ఉంటున్నారు. రాబోయే ఎన్నికల నాటికి వైసీపీ లో చేరే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని అయితే తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేస్తుండటంతో తన ట్రావెల్స్ కార్యకలాపాలనే మూసివేశారు. అయితే వీరు ఇద్దరు ఈ ఏడాది టీడీపీ మహానాడు కు గైర్హజరు అయ్యారు.

కేశినేని నాని అయితే తన నియోజకవర్గ పరిధిలో నిధులను మంజూరు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారు. వ్యక్తిగతంగా తన ట్రస్ట్ ద్వారానూ సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. అయితే పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలతోనూ సన్నిహితంగా ఉంటూ వారి అభ్యర్ధనతో తన నియోజకవర్గ అభివృద్ధి నిధులను విడుదల చేస్తున్నారు. తన సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలన్న తలంపుతో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తనను వ్యతిరేకించే వాళ్లను కలుపుకుని కార్యక్రమాలు చేస్తున్నప్పటి నుండి కేశినేని నాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పలు సందర్భాల్లో పార్టీపై, సొంత పార్టీ నాయకులపై సంచలన కామెంట్స్ కూడా చేశారు. పార్టీ కూడా చిన్నని ప్రోత్సహిస్తుండం, తనను వ్యతిరేకించే పలువురు నియోజకవర్గ ఇన్ చార్జిలు ఆయనకు అనుకూలంగా ఉండటంతో నాని గుర్రుగా ఉన్నారు.

పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పలువురు నేతలతో విభేదాలు ఉన్నా, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా చంద్రబాబుతో మాత్రం బాగానే ఉంటున్నారు. పుంగనూరు ఘటన పై ఘాటుగానే స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటుగానే విమర్శించారు. అయితే నారా లోకేష్ యువగళం పాదయాత్ర గుంటూరు జిల్లా ప్రవేశించనంత వరకూ ఆయా జిల్లాలో పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ లు పర్యవేక్షించగా, గుంటూరు జిల్లాలో గల్లా జయదేవ్, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ ఎంపీ కేశినేని నాని అసలు లోకేష్ పాదయాత్రకే దూరంగా ఉన్నారు.

ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతుండగా, కేశినేని చిన్ని, కొనకళ్ల నారాయణ మెజార్టీ బాధ్యతలను చేపట్టినట్లుగా సమాచారం. ప్రకాశం బ్యారేజ్ నుండి జిల్లాలోకి ప్రవేశించిన నారా లోకేష్ కు దేవినేని ఉమా, బొండా ఉమా, నెట్టెం రఘురాం, గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న వివిధ నియోజకవర్గాల పార్టీ ఇన్ చార్జిలు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. విజయవాడలో జరుగుతున్న పాదయాత్రలో నేతలు ఆయన వెంట నడుస్తున్నారు. వంగవీటి రాధా సైతం లోకేశ్ కు స్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు. కానీ విజయవాడలో కేశినేని నాని పాల్గొనలేదు. ఆయన కుమార్తె స్వేత కూడా పాదయాత్రలో కనబడలేదు. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయ్యింది.

Bus Accident: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. 50 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు..సీఎం జగన్ దిగ్భాంతి

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

NTR: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన… Read More

May 11, 2024

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం పాత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న… Read More

May 11, 2024

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

Janasena: ఎట్టకేలకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లభించింది. కాకినాడ పట్టణంలో పవన్… Read More

May 11, 2024

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

Samantha: దక్షిణాదిలో ఉన్న అగ్రతారాల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను… Read More

May 11, 2024

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More

May 11, 2024

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More

May 11, 2024

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More

May 11, 2024

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More

May 11, 2024

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

రాజ‌కీయాల్లో నేత‌ల ప్ర‌భావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్ర‌భావ‌మే ఎక్కువ‌గా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇది… Read More

May 11, 2024

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More

May 11, 2024

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More

May 11, 2024

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More

May 11, 2024

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More

May 11, 2024