CM YS Jagan: విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులర్పించారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్దపడిన యోధుడు పోలీస్ అని కొనియాడారు. ఖాకీ డ్రెస్ అంటే త్యాగనీరతి అని, పోలీస్ ఉద్యోగం అనేది ఓ సవాల్.. బాధ్యత అని అన్నారు. పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం ఎళ్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
గడచిన 64 సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలను స్మరించుకుని ప్రజలంతా మన పోలీసులకు మనసులో సెల్యూట్ చేసే రోజు ఇది అని అన్నారు. అమరులైన పోలీసులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీస్ సోదరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని పేర్కొన్నారు సీఎం జగన్. విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సాంకేతికతకు తగినట్లు అప్ డేట్ అవుతూ శాంతి భద్రతలను పరిరక్షించాలన్నారు సీఎం జగన్. ఇదే సందర్భంలో ఇటీవల జరిగిన పలు సంక్షటనలు ఉదహరిస్తూ ప్రతిపక్షాలపైనా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. నూజివీడులో కానిస్టేబుల్ హత్య ఘటన, అంగళ్లు, పుంగనూరు ఘటనలను పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ పోలీసులపై దాడులు చేయించిందన్నారు. పుంగనూరు ఘటనలో 40 మంది పోలీస్ సిబ్బందికి గాయాలు అయ్యాయనీ, ఒక పోలీస్ కన్ను కోల్పోయారని అన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడి సాక్ష్యాదారాలతో దొరికిన వారికి న్యాయస్థానాల నుండి అనుకూల ఉత్తర్వులు రావడం లేదని చివరకు న్యాయమూర్తులపైనా ట్రోలింగ్ చేస్తున్నారని విమర్శించారు. కాబట్టి ..ఇటువంటి దుష్టశక్తుల విషయంలో పోలీసులు కఠినంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు.
ఏపీలో పోలీస్ సంక్షేమానికి ప్రభుత్వం పెట్టపీట వేస్తొందని చెప్పారు. వైద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ .. ఆరోగ్య భద్రత కల్పిస్తొందని తెలిపారు. ఏపీతో పాటు హైదరాబాద్ లో గుర్తించిన 283 ఆసుపత్రుల ద్వారా చికిత్స అందిస్తొందని అన్నారు సీఎం జగన్. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులకు ఎస్ బీ ఐ ద్వారా భీమా సదుపాయం కల్పించే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలను వివరించిన సీఎం జగన్ .. పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ కే రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More
రాజకీయాల్లో నేతల ప్రభావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్రభావమే ఎక్కువగా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వచ్చిన తర్వాత.. ఇది… Read More
Karthika Deepam 2 May 11th 2024 Episode: పారు బంటుని సీక్రెట్ గా కలుస్తూ ఉంటుంది. దీప ఇంట్లో… Read More
Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More
CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More
Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More
Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More
May 11: Daily Horoscope in Telugu మే 11 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More