దేశ రాజధాని అనగానే సకల సౌకర్యాలకు నెలవు. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ఉన్న ప్రాంతం. ఇండియన్ గేట్ ఇంకా మరెన్నో.. ప్రదేశాలకు నిలయం.. అని స్టార్ట్ చేస్తుంటాము కదా.. కానీ ఇప్పుడు ఢిల్లీ అనగానే.. పర్యావరణ కాలుష్యంలో టాప్ లో ఉన్న నగరం. వేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న నగరంగా చేప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడున్న పరిస్థితులు అలాంటివి. రోజురోజుకూ అక్కడి పరిస్థితులు దయనీయంగా తయారవుతున్నాయని పలు సర్వేలు చెప్తున్నాయి.
అవును దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకెండ్ వేవ్ స్టార్ట్ అయిందని పలు సర్వేలు చెబుతున్నాయి. దీనిపై మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇంకోవైపు కాలుష్యంతో నగరమంతా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. పొద్దు పొద్దున్నే.. రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పొగమంచు అంతగా పేరుకు పోవడంతో పలు సమస్యలు కూడా వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఈ సమయంలో రానున్న దీపావళి పండగను దృష్టిలో పెట్టుకుని పలు ఆంక్షలను విధించింది. దీపావళి పేరుతో పటాకులను పేల్చడం, అమ్మడాన్ని నేరంగా ప్రకటించింది. వీటిని పట్టించుకోకుండా ఎవరైనా ప్రవర్తిస్తే.. భారీ జరిమానను కట్టాల్సి ఉంటుందని తెలుపుతున్నారు. దీనిపై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. దీపావళి సందర్భంగా టపాకులను అమ్మినా.. కొన్నా.. రూ. లక్ష వరకు జరిమానా విధించనున్నామని తెలిపారు.
ఢిల్లీకి మార్చిలో 32,000 మంది భారతీయులు సంక్రమణ బాధిత దేశాల నుండి తిరిగి వచ్చారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల వారుకూడా ఢిల్లీకి వచ్చారని, ఇప్పుడు ఢిల్లీ చాలా కష్ట కాలంలో ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత జనవరి నుంచి అక్టోబర్ వరకు మంచిగా ఉందని కేజ్రీవాల్ తెలిపారు. ఆ తర్వాత పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో మంటలు చెలరేగటం ప్రారంభం కావడంతో కాలుష్యం పెరిగిపోయిందని ఆయన తెలిపారు. దాంతో దీపావళికి టపాసులు పేల్చడాన్ని నేరంగా పరిగనించినట్లు తెలిపారు. పటాకులను పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు.
This post was last modified on November 6, 2020 10:38 pm
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More