Ys Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి Ys Jagan Mohan Reddy పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సరిగ్గా స్వాతంత్ర దినోత్సవం నాడు గ్రామ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకు రావటం అందరికీ తెలిసిందే. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఈ వ్యవస్థ ను ఆధారం చేసుకుని వైయస్ జగన్ దాదాపు రెండు సంవత్సరాలపాటు అద్భుతరీతిలో పాలన అందించడం జరిగింది. ఇదిలా ఉంటే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పట్ల చాలామంది దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా ప్రధాని మోడీ సైతం మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పనులు వారి ఇంటికి చేరే రీతిలో వాలంటీర్లు విధులు నిర్వహిస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే తాజాగా సీఎం జగన్ కి ఊహించని రీతిలో గ్రామ వాలంటీర్లు షాక్ ఇచ్చి విజయవాడ ప్రాంతంలో రోడ్డెక్కారు. మేటర్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్లు జీతాలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూ ఆందోళనలు నిరసనలు చేపట్టడం జరిగింది. దీంతో విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులకు గ్రామ వాలంటీర్లకు మధ్య తోపులాట జరిగింది. కనీస వేతనం 12000 ఇవ్వాలని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తూ మెరుపు సమ్మె పట్టారు. అంతేకాకుండా ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఒక్క విజయవాడలో మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వాలంటీర్లు జీతాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి టైమింగ్స్ లేకుండా తక్కువ జీతానికి భారీగా శ్రమ పెట్టే రీతిలో ఉద్యోగం ఉన్నట్లు.. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాలంటీర్లు చేస్తున్న పనితనాన్ని గుర్తించి తగిన వేతనం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on February 8, 2021 6:05 pm
Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More
Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More