కడప: టిడిపి అధినేత చంద్రబాబు జైలుకు పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైసిపి రాష్ట్ర కార్యదర్శి సి రామచంద్రయ్య అన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న పార్టీని ప్రవేట్ రాజ్యం అని ఆరోపించడం సిగ్గు చేటని అన్నారు. చట్టాన్ని చేతిలో పెట్టుకోని చంద్రబాబు పాలన చేశారని రామచంద్రయ్య విమర్శించారు. కోడేల దోపిడీపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నా వారికి సిగ్గు రాలేదని రామచంద్రయ్య దుయ్యబట్టారు. వ్యాపార లావాదేవీలు చక్కదిద్దుకునే సుజనా చౌదరి వైసిపిని విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరించినా చంద్రబాబులో మార్పు రాలేదని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు.
కుట్రలు కుతంత్రాలతో బాబు రాజకీయాలు చేస్తున్నారనీ, అస్థిరతను సృష్టిస్తున్నారని రామచంద్రయ్య విమర్శించారు.గ్రామీణ ప్రాంతాల్లో సామరస్య వాతావరణాన్ని తీసుకురాలేని వ్యక్తి రాజకీయ వేత్త కాదని రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు సిద్ధాంతాలను వైసిపి ప్రభుత్వం కోనసాగించాల్సిన అవరం లేదని రామచంద్రయ్య పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలను చంద్రబాబు సర్వనాశం చేశారని రామచంద్రయ్య దుయ్యబట్టారు. వ్యవస్థలను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని రామచంద్రయ్య పేర్కొన్నారు.
నాటి చంద్రబాబు వంద రోజుల పాలన, నేటి జగన్ వంద రోజుల పాలనపై బేరీజు వేసుకోవాలని రామచంద్రయ్య సూచించారు.పిపిఎల పునః సమీక్ష, పోలవరం రీ టెండరింగ్ చేస్తే తప్పేమిటి, వారి అవినీతి అక్రమాలు భయటపడతాయని భయమా అని రామచంద్రయ్య ప్రశ్నించారు. బాబు అవినీతి పరిపాలనతోనే పెట్టుబడిదారులు భయపడి పరిగెత్తిపోయారని రామచంద్రయ్య అన్నారు. తప్పులు జరిగితే సరిద్దిద్దుకు పోవాలని చంద్రబాబు అంటారనీ, కానీ తప్పు చేస్తే నిలదీయమని జగన్ అంటారనీ దీన్ని బట్టి చూస్తే ఎవరి నిజాయితీగా పాలన అందిస్తున్నారో అర్థం అవుతుందని రామచంద్రయ్య అన్నారు. ఎన్నికల హామీలను విస్మరించి పాలన సాగించిన చంద్రబాబుకు వైసిపిని విమర్శించే హక్కు లేదని రామచంద్రయ్య స్పష్టం చేశారు. బాబు హయాంలో అనంతపురం జిల్లాలో రైన్ గన్స్ వ్యవస్థ తెచ్చి కోట్లు దోచుకున్నారని రామచంద్రయ్య ఆరోపించారు.
This post was last modified on September 8, 2019 1:26 pm
Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం పాత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న… Read More
Janasena: ఎట్టకేలకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లభించింది. కాకినాడ పట్టణంలో పవన్… Read More
Samantha: దక్షిణాదిలో ఉన్న అగ్రతారాల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను… Read More
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More
రాజకీయాల్లో నేతల ప్రభావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్రభావమే ఎక్కువగా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వచ్చిన తర్వాత.. ఇది… Read More
Karthika Deepam 2 May 11th 2024 Episode: పారు బంటుని సీక్రెట్ గా కలుస్తూ ఉంటుంది. దీప ఇంట్లో… Read More
Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More
CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More
Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More
Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More
May 11: Daily Horoscope in Telugu మే 11 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More