(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్యలోని రామజమ్మభూమి- బాబ్రిమసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టులో రివ్వూ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఇకపై ఆవులు చలికోట్లతో దర్శనమివ్వనున్నాయి. గోసంరక్షణకు బిజెపి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా చలికాలం… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్య భూ వివాదంపై సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఏంపిఎల్బి) నేడు… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్య కేసు తీర్పు అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ కి లేఖ… Read More
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సంబంధించి ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఆ ప్రక్రియ మొదలు పెట్టింది. అయితే,… Read More
న్యూఢిల్లీ: అయోధ్య కేసులో సుప్రీం కోర్టు మహోన్నత తీర్పు ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చిన… Read More
హైదరాబాద్:అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వాగతించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని, అయోధ్యలో రామ మందిరం కడతామని చెప్పారు. మందిర నిర్మాణానికి… Read More
న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే ఆలోచన లేదని సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొన్నది.… Read More
న్యూఢిల్లీ: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు ఏ ఒక్కరి విజయమో, ఓటమో కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. కొన్ని దశాబ్దాలుగా కోర్టుల్లో… Read More
న్యూఢిల్లీ రామజన్మభూమి బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొన్నది. అయితే తీర్పు తమకు ఆశాభంగం కలిగించిందని… Read More
న్యూఢిల్లీ: వివాదాస్పద రామ జన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో మీడియా చర్చా కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని… Read More
న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.1945 నాటి తీర్పును వ్యతిరేకిస్తూ షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం… Read More
న్యూఢిల్లీ: యావత్ దేశెం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించనున్నది. అత్యంత సున్నితమైన ఈ చారిత్రాత్మక… Read More
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) శతాబ్దానికి పైగా నానుతున్న రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు వచ్చేవారం తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం బిక్కుబిక్కుమంటూ… Read More
న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపధ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆ రాష్ట్ర… Read More