ఆదానీ – హిండెన్ బర్గ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో… Read More
ఆదానీ – హిండెన్ బర్గ్ వ్యవహారంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఆదానీ వివాదంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు… Read More
హైదరాబాద్: గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై రాకపోకలు శనివారం పునఃప్రారంభమయ్యాయి. నవంబర్ 23వ తేదీ రోజు జరిగిన కారు ప్రమాదం తర్వాత ఫ్లై ఓవర్ను అప్పట్లో అధికారులు మూసివేశారు.… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధానిపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జీఎన్… Read More
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే నిపుణుల కమిటీ నివేదిక సిద్ధమైంది. ఏపీ రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏయస్ అధికారి… Read More
అమరావతి:అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అన్న విషయంలో గందరగోళాన్ని మంత్రి బొత్స శాయశక్తులా పెంచుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మరో సారి సంచలన… Read More
అమరావతి: రాజధానిగా అమరావతి అడ్రస్ తాత్కాలికమేనని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్సా రాజధాని అంశంపై మరో… Read More
అమరావతి: ఏపి రాజధాని, ఇతర నిర్మాణ ప్రాజెక్టులపై ప్రజలు తమ సూచనలు, అభిప్రాయాలను పంపాలని నిపుణుల కమిటీ కోరింది. ప్రజలు సూచనలు, సలహాలను ఈమెయిల్, లేఖల ద్వారా… Read More